ఆంధ్రప్రదేశ్ - Page 341
గ్రౌండ్ రిపోర్ట్: మచిలీపట్నంలో పేర్ని కిట్టు విక్టరీ సాధించేనా.. కొల్లు రవీంద్ర విజయావకాశాలు ఎంత?
మచిలీపట్నంలో పేర్ని కుటుంబానికి ఎంతో పేరు ఉంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 May 2024 9:30 PM IST
వైసీపీకి ఓటు వేస్తే.. ఆస్తులపై హక్కులను వదిలేసుకున్నట్లే: పవన్ కల్యాణ్
కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన పార్టీ వారాహి విజయభేరి సభ నిర్వహించింది.
By Srikanth Gundamalla Published on 4 May 2024 4:12 PM IST
టీడీపీని ఓడించి ఎన్టీఆర్ కు గిప్ట్గా ఇస్తా
కొడాలి నాని.. జూనియర్ ఎన్టీఆర్ గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అభిమానుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నాని తెలుగుదేశం పగ్గాలు జూనియర్...
By Medi Samrat Published on 4 May 2024 11:17 AM IST
నేడు మూడు నియోజక వర్గాల్లో సీఎం జగన్ పర్యటన
నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
By Medi Samrat Published on 4 May 2024 8:51 AM IST
మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లోనే.. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే: సీఎం జగన్
57 నెలలుగా పెన్షన్లను అవ్వాతాతల ఇంటి దగ్గరే అందించామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు పాపిష్టి కళ్లు వారిపై పడటంతో ఇబ్బందులు...
By అంజి Published on 3 May 2024 5:18 PM IST
గ్రౌండ్ రిపోర్ట్: గన్నవరంలో పాగా వేసేది ఎవరు?
గన్నవరం నియోజక వర్గంలో మరోసారి గెలవాలని టీడీపీ ఉవ్విళ్లూరుతుండగా, వైసీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 May 2024 12:00 PM IST
వైఎస్ భారతి రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 May 2024 10:46 AM IST
Andhra Pradesh: పెన్షన్ అకౌంట్లో జమ కాలేదా..? ఇది తెలుసుకోండి!
ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 3 May 2024 7:32 AM IST
ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. ఎన్ని వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్మీనా తెలిపారు.
By అంజి Published on 2 May 2024 4:53 PM IST
ఏపీలోనూ పోలింగ్ సమయాన్ని పెంచండి.. ఈసీకి టీడీపీ విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్లో కూడా ఎండల తీవ్రత కారణంగా పోలింగ్ సమయాల్లో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ కోరింది.
By Srikanth Gundamalla Published on 2 May 2024 4:45 PM IST
ఏపీలో రెండ్రోజుల పాటు ప్రధాని మోదీ ప్రచారం.. షెడ్యూల్ ఇదే
దేశంలో లోక్సభ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.
By Srikanth Gundamalla Published on 2 May 2024 4:14 PM IST
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో మార్పులు.. ఏపీకి నితిన్ గడ్కరీ
ఏపీకి పలువురు బీజేపీ నేతలు క్యూ కట్టారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం కోసం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ...
By Medi Samrat Published on 2 May 2024 11:45 AM IST














