ఆంధ్రప్రదేశ్ - Page 336
'పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారు'.. ధ్వజమెత్తిన చంద్రబాబు
నిన్నటి పోలింగ్లో వైసీపీ శ్రేణుల దాడులను ధైర్యంగా ఎదురించిన టీడీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా దాడులకు తెగబడుతున్నారని టీడీపీ అధినేత...
By అంజి Published on 14 May 2024 3:44 PM IST
ఈ ఎన్నికలపై ఆంధ్రా ఆక్టోపస్ ఏమన్నారంటే?
ఎన్నికల పోలింగ్ పూర్తయిందంటే చాలు ఎగ్జిట్ పోల్స్ సందడి ఉంటుంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 May 2024 2:47 PM IST
నాగబాబు చెప్పిన పరాయి వాడు ఎవరు?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 May 2024 1:58 PM IST
ఏపీలో అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్.. అత్యధికం ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా..
By Medi Samrat Published on 14 May 2024 8:18 AM IST
AndhraPradesh: వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలు.. హింసాత్మకంగా మారిన పోలింగ్
ఆంధ్రప్రదేశ్లో ఏకకాలంలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సోమవారం పెద్ద ఎత్తున హింసాత్మకంగా ముగిశాయి.
By అంజి Published on 13 May 2024 9:21 PM IST
తిరుగుపయనమైన ఓటర్లు.. విజయవాడ - హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లిన వారంతా తిరుగు పయనమయ్యారు.
By అంజి Published on 13 May 2024 8:15 PM IST
AndhraPradesh: సాయంత్రం 5 గంటల వరకు 68 శాతం ఓటింగ్ నమోదు
ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 68 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
By అంజి Published on 13 May 2024 7:13 PM IST
వైసీపీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
ఏపీలోని పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ దారుణాలకు పాల్పడుతోందని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది.
By అంజి Published on 13 May 2024 5:20 PM IST
AP Polls: గన్నవరంలో ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ శ్రేణులు
కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం లో ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణలకు దిగారు.
By అంజి Published on 13 May 2024 4:53 PM IST
AP: ఓటరును చెంప దెబ్బ కొట్టడంపై స్పందించిన ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్: పోలింగ్ స్టేషన్లో ఓటరును చెంపదెబ్బ కొట్టడంపై తెనాలి వైసీపీ ఎమ్మెల్యే శివ కుమార్ వివరణ ఇచ్చారు.
By అంజి Published on 13 May 2024 3:15 PM IST
Video : తనపై దాడి చేసిన ఎమ్మెల్యేకు అదే స్టైల్లో సమాధానమిచ్చిన ఓటర్..!
గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ సంఘటన జరిగింది. క్యూలైన్లో నిలబడి ఓటు వేయాలని సూచించిన ఓటర్పై ఎమ్మెల్యే దాడి చేశారు.
By Medi Samrat Published on 13 May 2024 11:53 AM IST
ఈవీఎంలు ధ్వంసం చేసిన వైసీపీ అభ్యర్థిని బహిష్కరించాలి: వైఎస్ షర్మిల
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు.
By Srikanth Gundamalla Published on 13 May 2024 11:39 AM IST














