ఆంధ్రప్రదేశ్ - Page 337
పోలింగ్ ముగిసే వరకూ అక్కడే ఉండనున్న చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
By Medi Samrat Published on 13 May 2024 9:58 AM IST
ఓటు వేసిన పవన్ కళ్యాణ్ దంపతులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు పవన్ కళ్యాణ్ దంపతులు.
By Medi Samrat Published on 13 May 2024 9:32 AM IST
పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలు
పల్నాడు జిల్లాలోని పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 13 May 2024 9:27 AM IST
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం జగన్, చంద్రబాబు
ఏపీలో ఓటింగ్ ప్రారంభం అవ్వగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు.
By Medi Samrat Published on 13 May 2024 9:17 AM IST
రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
మాక్ పోల్ అనంతరం రాష్ట్రంలో ఉదయం 7.00 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు
By Medi Samrat Published on 13 May 2024 9:08 AM IST
ఏపీలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలలో ప్రారంభమైన పోలింగ్
ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలలో సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది.
By Medi Samrat Published on 13 May 2024 8:10 AM IST
చంద్రబాబు సీఎం కావాలని నాలుక కోసుకున్న వ్యక్తి
ఆంధ్రప్రదేశ్లో తన అభిమాన నేత సీఎం కావాలని ఓ వ్యక్తి తన నాలుక కోసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది.
By అంజి Published on 12 May 2024 7:30 PM IST
AP Polls: వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ ఎక్కడ ఓటు వేస్తారంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్కు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.
By అంజి Published on 12 May 2024 4:48 PM IST
Andhra Pradesh: ఎన్డీఏతో హోరాహోరీ పోరు.. వైసీపీ ట్రెండ్ సెట్ చేసేనా?
మే 13న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్, ఎన్డీఏ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
By అంజి Published on 12 May 2024 3:34 PM IST
దైవదర్శనానికి వెళ్తూ గోదావరిలో పడి ముగ్గురు మహిళల మృతి
కోనసీమ జిల్లాలో వాపల్లి లంక వద్ద గోదావరి ఊబిలో చిక్కుకుని ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 12 May 2024 2:53 PM IST
Visakhapatnam: ప్రాణం తీసిన వేగం.. ఫ్లైఓవర్ పైనుంచి పడి ఇద్దరు మృతి
అతివేగంగా బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 12 May 2024 11:41 AM IST
విజయమ్మకు షర్మిల 'మదర్స్ డే' స్పెషల్ విషెష్
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన తల్లి విజయమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
By Medi Samrat Published on 12 May 2024 11:26 AM IST














