ఆంధ్రప్రదేశ్ - Page 32
విషాదం: ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం, ముగ్గురు మహిళలు మృతి
ఆటోను రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు
By Knakam Karthik Published on 13 April 2025 8:36 AM IST
తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ విరాళం
వైజాగ్ కు చెందిన మైత్రి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ శ్రీనివాస రావు శనివారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు...
By Medi Samrat Published on 12 April 2025 8:12 PM IST
తిరుమలలో అపచారం
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద అపచారం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 12 April 2025 3:45 PM IST
నెల్లూరు జిల్లాలో గ్యాస్ లీక్
నెల్లూరు జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్ అయింది. టీపీగూడురు మండలం అనంతపురం గ్రామంలోని వాటర్ బేస్ కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 12 April 2025 2:45 PM IST
పులి అన్నావ్.. ఎక్కడికి పోయావ్
అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ పై కేసు నమోదయింది.
By Medi Samrat Published on 12 April 2025 2:19 PM IST
పాస్టర్ ప్రవీణ్ మృతిపై వెలుగులోకి కీలక విషయాలు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని చెప్పారు.
By అంజి Published on 12 April 2025 12:06 PM IST
ఫస్ట్ ఇయర్లో 70%, సెకండియర్లో 83%.. గత పదేళ్లలో ఇదే అత్యధిక పాస్ పర్సెంటేజ్: లోకేష్
ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఓవరాల్గా ఫస్ట్ ఇయర్లో 70 శాతం, సెకండియర్లో 83 శాతం మంది విద్యార్థులు పాస్ అయినట్టు మంత్రి నారా లోకేష్...
By అంజి Published on 12 April 2025 11:44 AM IST
Andhrapradesh: ఇంటర్ ఫలితాలు విడుదల.. మార్కుల మెమో ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) ఈరోజు, ఏప్రిల్ 12, 2025న ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (IPE) ఫలితాలను...
By అంజి Published on 12 April 2025 11:05 AM IST
వనజీవి మరణంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు తీవ్ర దిగ్భ్రాంతి
వనజీవి రామయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
By అంజి Published on 12 April 2025 9:17 AM IST
గోశాలలో 100కుపైగా ఆవులు మృతి అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న గోశాలలో 100 కి పైగా ఆవులు చనిపోయాయనే వార్తలు నకిలీవని శుక్రవారం పేర్కొంది.
By అంజి Published on 12 April 2025 7:32 AM IST
రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : నారా లోకేష్
రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, రెండేళ్లలో ఇంటి పట్టా అమ్ముకునే హక్కు కూడా వస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్...
By Medi Samrat Published on 11 April 2025 8:36 PM IST
గుంటూరు కోర్టుకు గోరంట్ల మాధవ్
మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ను పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు.
By Medi Samrat Published on 11 April 2025 6:04 PM IST