ఆంధ్రప్రదేశ్ - Page 31
బీసీలకు శుభవార్త..త్వరలో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు
జనాభా దామాషా పద్ధతిలో బీసీలకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయనున్నట్లు బీసీ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు
By Knakam Karthik Published on 24 Sept 2025 11:49 AM IST
చిత్తూరు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
త్తూరులో యూనివర్సిటీ ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు
By Knakam Karthik Published on 24 Sept 2025 11:05 AM IST
పాలకొల్లు, తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన
ఇవాళ, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలకొల్లు, తిరుమలలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 24 Sept 2025 10:13 AM IST
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించబడదు: మంత్రి లోకేష్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించబోమని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం పునరుద్ఘాటించారు.
By అంజి Published on 24 Sept 2025 7:50 AM IST
PMAY 2.0: నెల్లూరు జిల్లాలోని పేదలకు 2,838 ఇళ్ల మంజూరు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) 2.0 కింద శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పేదలకు 2,838 ఇళ్లను మంజూరు చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం...
By అంజి Published on 24 Sept 2025 7:17 AM IST
తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు.. ఎల్లుండి నుంచి అతి భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 24 Sept 2025 6:36 AM IST
మెడికల్ కాలేజీలపై చౌకబారు రాజకీయమా..? : తప్పుడు ప్రచారంపై చంద్రబాబు సీరియస్
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం రెండేళ్లల్లో పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 23 Sept 2025 8:50 PM IST
వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారినపడ్డారు.
By Medi Samrat Published on 23 Sept 2025 7:57 PM IST
ఏపీ అప్పులపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ అప్పులపై రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 2:00 PM IST
వైసీపీ ప్రభుత్వం దిగేనాటికి రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు: లోకేశ్
వైసీపీ హయాంలోనే రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయులు పెట్టి.. ఇప్పుడు ఏవిధంగా మాట్లాడతారని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 11:10 AM IST
'పరకామణి స్కామ్'పై సిట్ దర్యాప్తుకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
పరకామణి (నాణేలు మరియు కరెన్సీ నోట్ల లెక్కింపు కేంద్రం) కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును ఆదేశించింది.
By అంజి Published on 23 Sept 2025 10:43 AM IST
నేటి నుంచే గ్రామ సచివాలయ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ..
By అంజి Published on 23 Sept 2025 9:20 AM IST














