ఆంధ్రప్రదేశ్ - Page 30
ఏపీలోని అన్ని దేవాలయాల్లో శ్రీవారి సేవకులు తరహా విధానం..సీఎం కీలక నిర్ణయం
రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు శ్రీవారి సేవకుల తరహా విధానాన్ని అవలంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు
By Knakam Karthik Published on 30 Dec 2025 2:00 PM IST
కోనసీమ కొబ్బరి రైతులకిచ్చిన హామీ నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్
కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు
By Knakam Karthik Published on 30 Dec 2025 1:40 PM IST
న్యూ ఇయర్ సందర్భంగా ఏపీలో మందుబాబులకు గుడ్న్యూస్
న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్రంలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 30 Dec 2025 6:31 AM IST
మంతెన సత్యనారాయణరాజుకు కీలక పదవి.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
By Medi Samrat Published on 29 Dec 2025 7:00 PM IST
ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..!
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను మంత్రులు...
By Medi Samrat Published on 29 Dec 2025 5:36 PM IST
జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు
జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల తేదీలను టీటీడీ ప్రకటించింది.
By Medi Samrat Published on 29 Dec 2025 3:54 PM IST
యూట్యూబర్ అన్వేష్కు షాక్..!
టాలీవుడ్ నటుడు శివాజీ మహిళల దుస్తులపై చేసిన వ్యాఖ్యల వివాదంపై ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ అన్వేష్ స్పందించారు.
By Medi Samrat Published on 29 Dec 2025 3:40 PM IST
ఏపీలో విషాదం..రైలులో చెలరేగిన మంటలు, ప్రయాణికుడు సజీవదహనం
టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లోని రెండు బోగీల్లో మంటలు చెలరేగడంతో ఒక ప్రయాణికుడు మృతి చెందినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
By Knakam Karthik Published on 29 Dec 2025 9:06 AM IST
శ్రీవారి భక్తులకు అలర్ట్..అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు, ఆ టోకెన్ల జారీ రద్దు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి.
By Knakam Karthik Published on 29 Dec 2025 8:39 AM IST
గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు..నేడు ఏపీ కేబినెట్ భేటీలో ఆమోదం పొందే అంశాలు ఇవే
గ్రామ, వార్డు సచివాలయాల పేరును స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డుగా మారుస్తూ చేపట్టే ప్రతిపాదనకు నేడు జరిగే రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తెలపనున్నారు.
By Knakam Karthik Published on 29 Dec 2025 7:14 AM IST
రేపు ఏపీ కేబినెట్ భేటీ.. రుషికొండ భవనాలు సహా కీలక అంశాలపై చర్చ
రేపు సచివాలయంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశంకానుంది
By Knakam Karthik Published on 28 Dec 2025 9:09 PM IST
సుపరిపాలనకు రామ రాజ్యమే బెంచ్ మార్క్: సీఎం చంద్రబాబు
సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
By Knakam Karthik Published on 28 Dec 2025 6:32 PM IST














