ఆంధ్రప్రదేశ్ - Page 30
ఏపీ లిక్కర్ స్కామ్.. నిందితుల డిఫాల్ట్ బెయిల్ రద్దు.. లొంగిపోయేందుకు హైకోర్టు గడువు
మాజీ సీఎంఓ కార్యదర్శి కె. ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప సహా ముగ్గురు లిక్కర్ కుంభకోణ నిందితుల...
By అంజి Published on 20 Nov 2025 10:48 AM IST
అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం
కడప జిల్లా కమలాపురం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల చేశారు.
By Medi Samrat Published on 19 Nov 2025 4:38 PM IST
సత్యసాయి బాబా.. ఎన్నో కోట్ల మందికి మార్గనిర్దేశం చేశారు: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తి శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ వెంట సీఎం చంద్రబాబు...
By అంజి Published on 19 Nov 2025 1:01 PM IST
మరో ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
ఈ ఉదయం ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు...
By అంజి Published on 19 Nov 2025 10:13 AM IST
పుట్టపర్తి సత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
దివంగత ఆధ్యాత్మిక గురువు సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి రానున్నారు.
By అంజి Published on 19 Nov 2025 8:39 AM IST
ఏపీలో ఒకే రోజు 51 మంది మావోయిస్టులు అరెస్ట్.. తప్పించుకున్న వారి కోసం పోలీసుల గాలింపు
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మంగళవారం ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) , పోలీసు సిబ్బంది 51 మంది మావోయిస్టులను అరెస్టు...
By అంజి Published on 19 Nov 2025 7:28 AM IST
'అన్నదాత స్కీమ్ నుండి 7 లక్షల మంది రైతుల తొలగింపు'.. వైసీపీ సంచలన ఆరోపణ
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల జాబితా నుండి దాదాపు ఏడు లక్షల మంది రైతులను సంకీర్ణ ప్రభుత్వం తొలగించిందని...
By అంజి Published on 19 Nov 2025 7:08 AM IST
రైతులకు శుభవార్త.. నేడే అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ నిధుల విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025–26 సంవత్సరానికి పీఎం కిసాన్ 21వ విడతతో పాటు అన్నదాత సుఖీభవ పథకం రెండవ విడతను బుధవారం విడుదల చేయనుంది.
By అంజి Published on 19 Nov 2025 6:39 AM IST
ఏపీలోని ప్రభుత్వాసుపత్రుల్లో త్వరలో 13 క్రిటికల్ కేర్ బ్లాకులు
అత్యవసర వైద్య సేవల కోసం 24 ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా 'క్రిటికల్ కేర్ బ్లాకులు' రాబోతున్నాయి.
By Knakam Karthik Published on 18 Nov 2025 5:20 PM IST
ఏపీలో పత్తి రైతులకు గుడ్న్యూస్, రంగు మారిన పత్తి కొనుగోలుకు కేంద్రం సానుకూలం
రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్రం సానుకూలత తెలిపింది
By Knakam Karthik Published on 18 Nov 2025 4:20 PM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త..వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 18 Nov 2025 2:28 PM IST
పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది
By Knakam Karthik Published on 18 Nov 2025 1:35 PM IST














