ఆంధ్రప్రదేశ్ - Page 28
ఏపీ రైతులకు బిగ్ రిలీఫ్.. 10,800 మెట్రిక్ టన్నుల యూరియాకు కేంద్రం అనుమతి
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తీవ్ర యూరియా కొరతతో సతమతమవుతున్న రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా, ఒడిశాలోని ధర్మరా పోర్టు నుండి ఆంధ్రప్రదేశ్కు 10,800 మెట్రిక్...
By అంజి Published on 26 Aug 2025 9:15 AM IST
మరో అల్పపీడనం.. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలపై సముద్ర మట్టానికి 1.5 & 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని
By అంజి Published on 26 Aug 2025 7:53 AM IST
పేదలకు శుభవార్త.. మండలానికో 'జన ఔషధి' స్టోర్
ప్రజలకు అందుబాటు ధరల్లో జనరిక్ మందులు అందుబాటులో ఉండేలా చేయడం, పేదలపై ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం, ప్రతి మండలంలో జన్ ఔషధి దుకాణాలను ఏర్పాటు...
By అంజి Published on 26 Aug 2025 6:35 AM IST
ఉచిత బస్సులకు త్వరలో లైవ్ ట్రాకింగ్ : సీఎం చంద్రబాబు
మహిళల సహకారంతో స్త్రీ శక్తి పథకం గ్రాండ్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
By Medi Samrat Published on 25 Aug 2025 8:45 PM IST
ఎరువుల కొరత ఉండదు.. ఆందోళన వద్దు : మంత్రి అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
By Medi Samrat Published on 25 Aug 2025 4:54 PM IST
గుడ్న్యూస్..ఏపీలో గణేశ్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్
రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
By Knakam Karthik Published on 25 Aug 2025 3:26 PM IST
Andrapradesh: రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ షురూ
రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది
By Knakam Karthik Published on 25 Aug 2025 1:04 PM IST
Andrapradesh: కంటెయినర్ నుంచి రూ.1.80 కోట్ల విలువైన 255 ల్యాప్టాప్లు చోరీ
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో కంటైనర్ ట్రక్కు నుంచి 255 ల్యాప్టాప్లు దొంగిలించబడ్డాయని అధికారులు సోమవారం తెలిపారు
By Knakam Karthik Published on 25 Aug 2025 11:21 AM IST
Andhrapradesh: వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగులకు శుభవార్త
కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించేందుకు పచ్చ జెండా ఊపింది.
By అంజి Published on 25 Aug 2025 6:38 AM IST
బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం..ఏపీకి ఐఎండీ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్కు మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 24 Aug 2025 6:32 PM IST
ఎరువుల లభ్యత, సరఫరాపై సీఎం రివ్యూ..అధికారులకు కీలక ఆదేశాలు
ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
By Knakam Karthik Published on 24 Aug 2025 3:36 PM IST
గుడ్న్యూస్.. రేపు ఈ జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. రేపటి నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది.
By అంజి Published on 24 Aug 2025 10:00 AM IST