ఆంధ్రప్రదేశ్ - Page 28
Bhogapuram Airport: నేడు భోగాపురానికి తొలి విమానం
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఇవాళ ఉదయం 11 గంటలకు తొలి వాణిజ్య విమానం ట్రయల్ రన్ జరగనుంది.
By అంజి Published on 4 Jan 2026 7:05 AM IST
జమ్మలమడుగు ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్
హైదరాబాద్ నానక్రామ్ గూడలో ఈగల్ టీమ్ తనిఖీలు చేపట్టింది.
By Medi Samrat Published on 3 Jan 2026 7:45 PM IST
నిబంధనలు మారాయి.. వీఐపీ, వీవీఐపీలు సైతం టికెట్లు కొనుగోలు చేయాల్సిందే!!
విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి వచ్చే వీఐపీ, వీవీఐపీలు సైతం తప్పనిసరిగా దర్శనం టికెట్లు కొనుగోలు చేయాల్సిందేనని...
By అంజి Published on 3 Jan 2026 5:00 PM IST
తిరుపతిలో ఆలయంపైకి వ్యక్తి ఎక్కి హల్చల్.. క్వార్టర్ ఇస్తేనే దిగుతానంటూ..
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో నిన్న రాత్రి ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. గోపురం ఎక్కి కలశాలు లాగడంతో వాటిలో రెండు ధ్వంసమయ్యాయి.
By అంజి Published on 3 Jan 2026 7:43 AM IST
ఏపీలోని రైతులకు గుడ్న్యూస్.. రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్బుక్ల పంపిణీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శుక్రవారం రాష్ట్ర చిహ్నం కలిగిన కొత్త పట్టాదార్ పాస్బుక్ల పంపిణీని ప్రారంభించారు.
By అంజి Published on 3 Jan 2026 7:12 AM IST
'సంక్రాంతి'కి టోల్ ఫ్రీ జర్నీకి అనుమతివ్వండి..గడ్కరీకి రాజ్యసభ సభ్యుడి లేఖ
‘టోల్ ఫ్రీ’ ప్రయాణానికి అనుమతివ్వాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరిన రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు కోరారు.
By Knakam Karthik Published on 2 Jan 2026 5:30 PM IST
తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం కమిటీని నోటిఫై చేసిన కేంద్ర జలశక్తి శాఖ
తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి శాఖ కమిటీని నోటిఫై చేసింది.
By Knakam Karthik Published on 2 Jan 2026 4:28 PM IST
ప్రజల ముంగిటకే "మీ సేవలు"..వాట్సాప్ గవర్నెన్స్పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
వాట్సాప్ గవర్నెన్స్పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 2 Jan 2026 4:21 PM IST
రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం దర్శించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.
By Knakam Karthik Published on 2 Jan 2026 4:06 PM IST
తిరుమల లడ్డూ కల్తీ కేసు..వైవీ సుబ్బారెడ్డికి ఢిల్లీ హైకోర్టు షాక్
మాజీ టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డికి ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం నిరాకరించింది.
By Knakam Karthik Published on 2 Jan 2026 2:40 PM IST
ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు..ఒక్క నెలలోనే రూ.2,767 కోట్లు
అమరావతి: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
By Knakam Karthik Published on 2 Jan 2026 11:16 AM IST
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
అనంతపురం జిల్లా మడకశిర మండలం అగ్రంపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో...
By అంజి Published on 2 Jan 2026 9:50 AM IST














