ఆంధ్రప్రదేశ్ - Page 28
సహిత విద్య అమలులో ఏపీ ముందుండాలి..అడ్వైజరీ కమిటీ దిశానిర్దేశం
సహిత విద్య అమలులో ఆంధ్రప్రదేశ్ ముందు ఉండాలని రాష్ట్ర సలహా కమిటీ దిశానిర్దేశం చేసింది.
By Knakam Karthik Published on 29 Sept 2025 3:37 PM IST
ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి..ప్రజలు ఆందోళన చెందొద్దన్న మంత్రి
ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణానదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..అని మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు
By Knakam Karthik Published on 29 Sept 2025 2:00 PM IST
ఎల్జీ కంపెనీ ప్రతినిధులతో ఏపీ మంత్రుల బృందం భేటీ
ఏపీ మంత్రుల బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్లో పర్యటిస్తోంది.
By Knakam Karthik Published on 29 Sept 2025 12:00 PM IST
ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన ఏర్పాట్లపై.. సీఎం చంద్రబాబు, పవన్ సమీక్ష
అక్టోబర్ 16న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్...
By అంజి Published on 29 Sept 2025 9:04 AM IST
ఏపీలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు.. యూనిట్కు ఎంతంటే?
ఏపీ విద్యుత్ నియంత్రణ కమిషన్ (APERC) ఆదేశాల మేరకు విద్యుత్ ఛార్జీని యూనిట్కు 13 పైసలు తగ్గిస్తున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదివారం...
By అంజి Published on 29 Sept 2025 7:31 AM IST
దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల బృందం పర్యటన
అమరావతితో పాటు రాష్ట్రంలో సుస్థిర నగరాల అభివృద్ధి, రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి దక్షిణ కొరియాలో...
By Knakam Karthik Published on 28 Sept 2025 9:20 PM IST
Video: జ్వరంతో బాధపడుతోన్న డిప్యూటీ సీఎం పవన్కు సీఎం చంద్రబాబు పరామర్శ
తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు.
By Knakam Karthik Published on 28 Sept 2025 6:20 PM IST
శ్రీలంక జైలు నుంచి 52 రోజుల తర్వాత కాకినాడ మత్స్యకారుల విడుదల
శ్రీలంక జాఫ్నా జైల్లో నిర్బంధంలో ఉన్న నలుగురు కాకినాడ జాలర్లు స్వదేశానికి తిరుగు పయనం అయ్యారు.
By Knakam Karthik Published on 28 Sept 2025 2:37 PM IST
జీఎస్టీ ఉత్సవ్లో అలా చేద్దాం..సీఎం కీలక సూచనలు
టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు
By Knakam Karthik Published on 28 Sept 2025 2:32 PM IST
ప్రకాశం బ్యారేజీ 2వ ప్రమాద హెచ్చరిక జారీ.. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
కృష్ణా నదికి వరద పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 28 Sept 2025 12:40 PM IST
రాష్ట్రంలో త్వరలో 10,000 హెమ్ స్టే సౌకర్యాలు: సీఎం చంద్రబాబు
పర్యాటక రంగం ద్వారా రాష్ట్రంలో పరివర్తనను తీసుకురావడానికి ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని పునరుద్ఘాటిస్తూ..
By అంజి Published on 28 Sept 2025 7:52 AM IST
సత్యమేవ జయతే అంటూ వైఎస్ జగన్ ట్వీట్
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త సవీంద్ర రెడ్డి అరెస్టు కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై వైఎస్...
By Medi Samrat Published on 27 Sept 2025 8:20 PM IST














