ఆంధ్రప్రదేశ్ - Page 205
నేడు ఆ ప్రాంతాలకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆదివారం దేశ రాజధానికి బయలుదేరి...
By Medi Samrat Published on 2 Feb 2025 6:45 AM IST
ఆ దర్శనాల్లో మార్పు చేశాం: టీటీడీ
తిరుమల, తిరుపతి స్థానిక కోటా దర్శనాల్లో మార్పు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
By Medi Samrat Published on 2 Feb 2025 6:15 AM IST
ఢిల్లీ ఎన్నికలు.. బీజేపీ తరపున ప్రచారం చేయనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తరుపున ప్రచారం...
By Medi Samrat Published on 1 Feb 2025 8:30 PM IST
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి పెద్ద పీట : మంత్రి సత్య కుమార్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆరోగ్య రంగానికి గతేడాది కంటే 12.9 శాతం అధికంగా నిధుల్ని...
By Medi Samrat Published on 1 Feb 2025 7:59 PM IST
తల్లికి వందనం - అన్నదాత-సుఖీభవ పథకాలపై సీఎం కీలక ప్రకటన
తల్లికి వందనం (విద్యార్థికి రూ.15 వేలు), అన్నదాత సుఖీభవ (రైతుకు రూ.20 వేలు) పథకాలను ఈ ఏడాదే ప్రారంభించనున్నట్టు చంద్రబాబు టీడీపీ పొలిట్బ్యూరో భేటీలో...
By అంజి Published on 1 Feb 2025 6:49 AM IST
ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
By Knakam Karthik Published on 31 Jan 2025 5:17 PM IST
Andhra: రేపటి నుంచే భూముల మార్కెట్ ధరల పెంపు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపటి నుంచి భూముల మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరగనున్నాయి. కొత్త ధరలు రేపటి నుండి అమల్లోకి వస్తాయి.
By అంజి Published on 31 Jan 2025 10:38 AM IST
Andhrapradesh: 6,100 కానిస్టేబుల్ పోస్టులు.. బిగ్ అప్డేట్
ఏపీలోని 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పీఈటీ, పీఎంటీ (దేహదారుఢ్య, శారీరక సామర్థ్య) పరీక్షలు నిన్నటితో ముగిశాయి.
By అంజి Published on 31 Jan 2025 7:50 AM IST
ప్రత్యేకహోదా సాధనలో టీడీపీ, వైసీపీ ఫెయిల్..ద్రోహిగా నిలబెడతామంటూ షర్మిల హెచ్చరిక
కేంద్ర ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉన్నప్పుడు..ఏపీకి ప్రత్యేక హోదా అడగడానికి ఇబ్బంది ఏంటని.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...
By Knakam Karthik Published on 30 Jan 2025 9:23 PM IST
ఆ 29 గ్రామాలు మినహా..ఏపీ వ్యాప్తంగా వచ్చే నెల నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు
ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల సవరణ...
By Knakam Karthik Published on 30 Jan 2025 8:16 PM IST
రాష్ట్రంలో సైబర్క్రైమ్ మినహా నేరాలన్నీ అదుపులోనే: ఏపీ డీజీపీ తిరుమలరావు
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా దాదాపు 7 నెలలు పని చేసిన ద్వారకా తిరుమలరావు రేపటితో పదవీ విరమణ చేయనున్నారు.
By Knakam Karthik Published on 30 Jan 2025 6:42 PM IST
ప్రతి అవకాశాన్ని పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశం జరిగింది. రూ.44,776 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన...
By Knakam Karthik Published on 30 Jan 2025 3:16 PM IST











