ఆంధ్రప్రదేశ్ - Page 131
వైసీపీ నేత అంబటి మురళిపై కేసు
వైసీపీ నేతల మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో వైసీపీ నేత అంబటి మురళిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By Medi Samrat Published on 13 July 2025 5:55 PM IST
శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..!
శ్రీశైలం భక్తుల రద్దీ కారణంగా ఈ వారం ఉచిత స్పర్శదర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు.
By Medi Samrat Published on 13 July 2025 4:15 PM IST
మెగా డీఎస్సీ.. టీచర్ల రిక్రూట్మెంట్పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ-2025 (జిల్లా సెలక్షన్ కమిటీ పరీక్షలు) తుది కీని జూలై 25న విడుదల చేయనుంది. ఆగస్టు 25 నాటికి ఎంపిక ప్రక్రియ,...
By అంజి Published on 13 July 2025 7:26 AM IST
15, 16వ తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 12 July 2025 5:31 PM IST
కోట వినుతను సస్పెండ్ చేసిన జనసేన పార్టీ.. ఎందుకంటే.?
శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి కోట వినుతను జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేశారు.
By Medi Samrat Published on 12 July 2025 4:08 PM IST
పేర్ని నానిపై మచిలీపట్నంలో కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ పార్టీ సీనియర్ లీడర్ పేర్ని నానిపై కేసు నమోదైంది.
By Medi Samrat Published on 12 July 2025 3:51 PM IST
లిక్కర్ స్కామ్లో సిట్ విచారణకు విజయసాయిరెడ్డి డుమ్మా..!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరవ్వలేదు
By Medi Samrat Published on 12 July 2025 3:15 PM IST
శ్రీశైలం వెళ్తున్నారా.? ఈ అలర్ట్ మీకే..!
శ్రీశైలం ఆలయానికి వేలాది మంది భక్తులు తరలిరావడంతో శ్రీశైలం జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది
By Medi Samrat Published on 12 July 2025 2:15 PM IST
ఆ 20 మంది ఏమైపోయారు.. ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామికమైన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని వైఎస్ జగన్ అన్నారు.
By Medi Samrat Published on 12 July 2025 12:15 PM IST
'చీకట్లో మొత్తం అయిపోవాలి'.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ అంటుంటే వైసీపీ కార్యకర్తలు ఎన్నిసార్లు రప్పా రప్పా అని అంటారని...
By అంజి Published on 12 July 2025 12:09 PM IST
కిసాన్ డ్రోన్ల కొనుగోలు కోసం రైతులకు ఏపీ ప్రభుత్వం సహాయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్ల కొనుగోలు కోసం రైతులకు ప్రారంభ చెల్లింపును యూనిట్కు దాదాపు రూ.5 లక్షల నుండి రూ.2 లక్షలకు తగ్గించడం ద్వారా ఆసరాను...
By అంజి Published on 12 July 2025 8:19 AM IST
KONASEEMA: వరద ఉధృతికి తెగిన కట్ట.. లంక గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బూరుగులంక వద్ద గోదావరి నదీపాయపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు కొట్టుకుపోయింది.
By అంజి Published on 11 July 2025 4:27 PM IST














