విజయవాడ / అమరావతి - Page 9
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ప్రభుత్వ సలహాదారులుగా నిష్ణాతులైన వారు నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా నియమించింది.
By Knakam Karthik Published on 20 March 2025 7:44 AM IST
విద్యాశాఖపై చర్చ పెడితే ఎందుకు పారిపోయారు.. మంత్రి లోకేశ్ వార్నింగ్
విద్యారంగంపై సభలో చర్చ జరిగినప్పుడు వైసీపీ సభ్యులు పారిపోయారు. ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.
By Knakam Karthik Published on 19 March 2025 12:45 PM IST
అమరావతి రాజధాని పనుల ప్రారంభానికి డేట్ ఫిక్స్ చేసిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 18 March 2025 5:42 PM IST
పీవీ నరసింహరావు సంస్కరణలతోనే దేశం వృద్ధి బాటలో నడుస్తోంది: సీఎం చంద్రబాబు
2047 నాటికి ప్రపంచ వ్యాప్తంగా అగ్రజాతిగా భారతీయులే నిలుస్తారని ఏపీ సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 17 March 2025 2:49 PM IST
ఆయన RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నట్లు కనిపిస్తోంది, పవన్పై షర్మిల ఫైర్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 16 March 2025 5:57 PM IST
రేపు ఏపీ కేబినెట్ భేటీ, వీటికే ఆమోదం తెలిపేది..
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 16 March 2025 5:07 PM IST
తప్పు చేయాలంటే భయపడేలా చేస్తాం : మంత్రి నారా లోకేశ్
యూనివర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వ చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు
By Knakam Karthik Published on 13 March 2025 1:30 PM IST
2029లో 70 మందికిపైగా మహిళా సభ్యులు శాసనసభకు ఎన్నికవుతారు: చంద్రబాబు
మహిళా సాధికారత వచ్చినప్పుడే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు
By Knakam Karthik Published on 12 March 2025 2:37 PM IST
ఆ కేసును నాకు ముడిపెట్టారు, హత్యారాజకీయాలు లేకుండా 40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నా: చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వ హయాంలో కర్రలు, ఆయుధాలతో దాడి చేశారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 11 March 2025 3:37 PM IST
మంగళగిరి వాసులకు గుడ్న్యూస్ చెప్పిన మంత్రి లోకేశ్..అక్కడ ఫ్రీ ఎంట్రీ
ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి వాసులకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు.
By Knakam Karthik Published on 11 March 2025 3:13 PM IST
అమరావతిలో ఆ సంస్థలకు సర్కార్ షాక్..భూ కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా చేసే భూకేటాయింపుల విషయంలో 13 సంస్థలకు బిగ్ షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 10 March 2025 6:02 PM IST
మంగళగిరి వాసులకు గుడ్న్యూస్..ఉచిత ఎలక్ట్రిక్ బస్సులకు మంత్రి లోకేశ్ శ్రీకారం
ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం ఉండవల్లి నివాసంలో జెండా ఊపి ప్రారంభించారు.
By Knakam Karthik Published on 10 March 2025 5:29 PM IST














