విజయవాడ / అమరావతి - Page 8
దీర్ఘకాలిక పెండింగ్ బిల్లులకు మోక్షం, రూ.2 వేలకోట్లు చెల్లించనున్న ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్లో దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న వివిధ బిల్లులకు విముక్తి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 30 March 2025 6:00 PM IST
నా విజన్ వల్లే తెలంగాణ ఆదాయం పొందుతోంది: సీఎం చంద్రబాబు
తన విజన్ డాక్యుమెంట్ కారణంగానే తెలంగాణ హైయస్ట్ పెర్ క్యాపిటా ఇన్కమ్ పొందుతుందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 27 March 2025 7:23 AM IST
నేతన్నలకు శుభవార్త..ఉచిత విద్యుత్పై ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 27 March 2025 6:55 AM IST
ఆ బృందంతో సీఎం చంద్రబాబు మీటింగ్, కీలక చర్చలు జరిగాయని ట్వీట్
జపాన్ రాయబారి కెయిచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 26 March 2025 2:51 PM IST
విద్యార్థులకు గుడ్న్యూస్..స్కూళ్ల ప్రారంభానికి ముందే తల్లికి వందనం డబ్బులు
ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 25 March 2025 3:45 PM IST
గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసంతో ప్రజల్లో అసహనం పెరిగింది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 25 March 2025 3:30 PM IST
రాజధాని లేని రాష్ట్రం ఏపీ మాత్రమే, గత ప్రభుత్వం పట్టించుకోలేదు: మంత్రి నారాయణ
ఏ రాష్ట్రానికి అయినా రాజధాని అవసరం, ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని.. రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ అన్నారు.
By Knakam Karthik Published on 25 March 2025 11:53 AM IST
వేసవి ప్రణాళికపై సీఎం రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
By Knakam Karthik Published on 24 March 2025 5:30 PM IST
విజయవాడలో యమహా ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ వీకెండ్ ఈవెంట్
ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ (IYM) తన ప్రతిష్టాత్మక బ్రాండ్ క్యాంపెయిన్ ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ (COTB) ను ఈ రోజు విజయవాడలో ప్రవేశపెట్టింది.
By Medi Samrat Published on 23 March 2025 5:00 PM IST
మంత్రి ఇంట తీవ్ర విషాదం.. విచారం వ్యక్తం చేసిన సీఎం
ఆంధ్రప్రదేశ్ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 21 March 2025 3:08 PM IST
దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్లడమేంటి? వైసీపీ సభ్యులపై స్పీకర్ హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 20 March 2025 11:14 AM IST
అమరావతిలో వివిధ కంపెనీలకు భూ కేటాయింపులు, ఆ నిబంధనలే వర్తిస్తాయన్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వివిధ కంపెనీలకు ప్రభుత్వం భూములు కేటాయించింది.
By Knakam Karthik Published on 20 March 2025 8:15 AM IST














