విజయవాడ / అమరావతి - Page 7
ప్రజల బాధలు ఓపికతో వినండి, కార్యదర్శుల సదస్సులో సీఎం చంద్రబాబు
ప్రజలు తమ వద్దకు వచ్చినప్పుడు వారి బాధలు, సమస్యల గురించి అధికారులు, సిబ్బంది ఓపికగా వినాలని అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఏపీ సీఎం...
By Knakam Karthik Published on 11 Feb 2025 3:24 PM IST
11 సీట్లకు ప్రతిపక్ష హోదా ఎలా? చట్టాలపై అవగాహన ఉందా? జగన్పై ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఫైర్
మాజీ సీఎం జగన్ను అసెంబ్లీకి రావాలని మొదటి నుంచీ కోరినట్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 7:00 PM IST
స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలి: సీఎం చంద్రబాబు
స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లను కోరారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 6:44 PM IST
ఆ రహదారికి వంగవీటి పేరు పెట్టాలి..ఏపీ సీఎంకు షర్మిల లేఖ
విజయవాడ పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని లేఖలో షర్మిల కోరారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 4:31 PM IST
ఈనెల 10 నుంచి మంగళగిరిలో సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈనెల 10 నుండి 13వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఐఏ అండ్ ఏడీ సౌత్...
By Medi Samrat Published on 7 Feb 2025 9:16 PM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్..ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్సయింది. ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.
By Knakam Karthik Published on 7 Feb 2025 4:37 PM IST
బటన్ నొక్కడమే బ్రహ్మాండమైతే, బ్రహ్మరథం ఎందుకు పట్టలేదు?..జగన్పై మంత్రి నిమ్మల సెటైర్
బటన్ నొక్కడం బ్రహ్మాండమైతే, ప్రజలు నీకు ఎందుకు బ్రహ్మరథం పట్టలేదని జగన్పై ఏపీ మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు.
By Knakam Karthik Published on 7 Feb 2025 4:18 PM IST
నేనూ నా పని తీరును ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది..మంత్రులకు ర్యాంకులపై చంద్రబాబు రియాక్షన్
వేగవంతమైన పని తీరుతో సత్వర ఫలితాలు సాదిద్ధామని ఏపీ మంత్రులకు రాష్ట్ర సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
By Knakam Karthik Published on 7 Feb 2025 2:45 PM IST
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఏపీ కాంగ్రెస్ కీలక నేత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
By Knakam Karthik Published on 7 Feb 2025 12:02 PM IST
ఆయన ష్యూరిటీ మాత్రమే ఇస్తాడు, గ్యారెంటీ ఉండదు..చంద్రబాబుపై జగన్ ఫైర్
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తోందని మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 6 Feb 2025 1:29 PM IST
కల్లుగీత కార్మికులకు గుడ్ న్యూస్..దరఖాస్తు గడువు పొడిగించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో కల్లు గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు దరఖాస్తుల గడువు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.
By Knakam Karthik Published on 6 Feb 2025 6:33 AM IST
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన మణిపాల్ హాస్పిటల్స్
సమగ్ర క్యాన్సర్ సంరక్షణలో ప్రముఖ సంస్థ, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 (04 ఫిబ్రవరి) సంధర్భంగా క్యాన్సర్ అవగాహన...
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Feb 2025 2:30 PM IST