విజయవాడ / అమరావతి - Page 6
అందుకే కరెంట్ ఆఫ్ చేశారు : విజయవాడ పోలీస్ కమిషనర్
విజయవాడలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పై దాడి ఘటనపై విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
By Medi Samrat Published on 15 April 2024 8:11 PM IST
పెట్రోల్ బంకుల ద్వారా ఓటు హక్కుపై అవగాహన
రాష్ట్ర వ్యాప్తంగా నున్న పెట్రోలు బంకుల ద్వారా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
By Medi Samrat Published on 10 April 2024 3:55 PM IST
విజయవాడను అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వమే : మల్లాది విష్ణు
టీడీపీ విధానాలు శాసనసభలో, నగరపాలిక సంస్థ కౌన్సిల్లో ఓకేలా ఉన్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
By Medi Samrat Published on 17 Feb 2024 2:23 PM IST
రేపు సీఎం జగన్ విజయవాడ పర్యటన
సీఎం జగన్ రేపు విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం
By Medi Samrat Published on 6 Dec 2023 6:51 PM IST
విజయవాడ దుర్గగుడి ఛైర్మన్పై హత్యాయత్నం
దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబుపై హత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి గాజు సీసాతో కర్నాటి రాంబాబుపై దాడి చేశాడు.
By Medi Samrat Published on 25 Nov 2023 8:08 AM IST
బెజవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్
విజయవాడలో విలక్షణ నటుడు, పద్మ భూషణ్ కమల్ హాసన్ పర్యటించారు.
By Srikanth Gundamalla Published on 10 Nov 2023 1:06 PM IST
Vijayawada: ప్లాట్ఫారమ్పైకి దూసుకొచ్చిన బస్సు.. ముగ్గురు మృతి
విజయవాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద సోమవారం ఉదయం 12వ నంబర్ ప్లాట్ఫారమ్పైకి ఎపిఎస్ఆర్టిసి లగ్జరీ బస్సు దూసుకొచ్చింది.
By అంజి Published on 6 Nov 2023 10:27 AM IST
అంగరంగ వైభవంగా వంగవీటి రాధా వివాహం.. హాజరైన ప్రముఖులు
విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
By Medi Samrat Published on 23 Oct 2023 7:04 AM IST
అటువంటి వారికి పుట్టగతులు ఉండవు : వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి
విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్.
By Medi Samrat Published on 17 Oct 2023 7:15 PM IST
Vijayawada: దసరా మహోత్సవాలు ప్రారంభం.. భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రిపై ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 23వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి.
By అంజి Published on 15 Oct 2023 10:36 AM IST
Vijayawada: అతిపెద్ద బిల్బోర్డ్తో.. తాజ్ మహల్ టీ గిన్నిస్ రికార్డ్
విజయవాడ నగరం నడిబొడ్డున ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్విరాన్మెంటల్ ఇంటరాక్టివ్ బిల్ బోర్డ్ను తాజ్ మహల్ టీ ఏర్పాటు చేసింది.
By అంజి Published on 5 Oct 2023 9:29 AM IST
చంద్రబాబు అరెస్ట్ పరిణామాలపై కేంద్రానికి NSG నివేదిక
చంద్రబాబు అరెస్ట్ సహా ఇతర పరిణామాలపై కేంద్ర హోంశాఖకు జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్జీ) నివేదిక అందించింది.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 12:08 PM IST