విజయవాడ / అమరావతి - Page 6
ఒక్కరోజు అటెండెన్స్ కోసమే, జగన్ అసెంబ్లీకి వచ్చారు: మంత్రి కొలుసు
వైఎస్ జగన్ కేవలం ఒక్క రోజు అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చారని దుయ్యబట్టారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 4:28 PM IST
అమరావతి ఓఆర్ఆర్కు కేంద్రం గ్రీన్సిగ్నల్..
రాజధాని అమరావతిని దేశంలోని అనేక జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ఓఆర్ఆర్కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తా
By Knakam Karthik Published on 23 Feb 2025 11:17 AM IST
ఆ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎగ్జామ్ వాయిదా వేయాలని APPSCకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
ఆంధ్రప్రదేశ్లో రేపు జరగాల్సి ఉన్న గ్రూప్-2 మెయిన్ ఎగ్జామ్ను వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 3:09 PM IST
నో పోస్ట్పోన్.. యథాతథంగా గ్రూప్-2 ఎగ్జామ్: APPSC
ఎగ్జామ్ వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖండించింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 12:03 PM IST
అమరావతి నిర్మాణ పనులపై ఫోకస్..అప్పటి నుంచే పనులు స్టార్ట్
మార్చి 15వ తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
By Knakam Karthik Published on 22 Feb 2025 11:41 AM IST
టీడీపీ ఆఫీస్పై దాడి కేసు..వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 20 Feb 2025 11:44 AM IST
వంశీ కస్టడీ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ విచారణను విజయవాడ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 19 Feb 2025 5:36 PM IST
అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టం..జగన్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలకు కొందరు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు.
By Knakam Karthik Published on 18 Feb 2025 1:35 PM IST
వారికి ఇక సులువు.. లే అవుట్లపై స్పెషల్ యాప్: మంత్రి నారాయణ
అనుమతి ఉన్న లే అవుట్లనే రాష్ట్ర ప్రజలను కొనుగోలు చేయాలని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పిలుపునిచ్చారు.
By Knakam Karthik Published on 18 Feb 2025 11:14 AM IST
స్వచ్ఛాంధ్ర మిషన్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి: సీఎం చంద్రబాబు
స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 14 Feb 2025 6:42 PM IST
రాష్ట్రంలో న్యాయానికి చోటు ఉందా? మూల్యం చెల్లించక తప్పదు..వంశీ అరెస్ట్పై జగన్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్లో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని మాజీ సీఎం జగన్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
By Knakam Karthik Published on 14 Feb 2025 4:10 PM IST
త్వరలోనే డీఎస్సీ..నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే డీఎస్సీ నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 9:25 PM IST