టాప్ స్టోరీస్ - Page 83
ఆ సెంటిమెంట్తో అధికారంలోకి రావాలనేది హరీశ్రావు భ్రమ: కాంగ్రెస్ ఎంపీ
హరీష్ రావు తెలంగాణ ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 12:34 PM IST
SSC GD Constable: 25,487 ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే ఆఖరు
కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. తెలంగాణలో 494, ఏపీలో 611 ఖాళీలు ఉన్నాయి.
By అంజి Published on 31 Dec 2025 12:33 PM IST
విషాదం.. మలయాళీ సూపర్స్టార్ మోహన్లాల్ తల్లి కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ సినీ దిగ్గజం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మోహన్ లాల్ తల్లి..
By అంజి Published on 31 Dec 2025 12:05 PM IST
చైనా మధ్యవర్తిత్వ వ్యాఖ్యలపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్
భారత్ - పాక్ మధ్య మధ్యవర్తిత్వం చేశామన్న చైనా వాదనను భారత్ కొట్టిపారేసింది. 'ఆపరేషన్ సింధూర్' తర్వాత జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం...
By అంజి Published on 31 Dec 2025 11:48 AM IST
కాలుష్య రహిత నగరంగా గ్రేటర్ హైదరాబాద్.. తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ చర్యలు
గ్రేటర్ హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం...
By అంజి Published on 31 Dec 2025 11:25 AM IST
పాలమూరు-రంగారెడ్డిపై రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
రేపు ప్రజాభవన్లో పాలమూరు-రంగారెడ్డిపై ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 11:00 AM IST
మద్యం తాగి వాహనాలతో రోడ్డుపైకి వస్తే వొదలం: సీపీ సజ్జనార్
న్యూ ఇయర్ సందర్బంగా మద్యం తాగి వాహనాలలో రోడ్లపై వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని నగర సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
By అంజి Published on 31 Dec 2025 10:53 AM IST
దారుణం.. 13 ఏళ్ల బాలికపై యువకుడు అత్యాచారం
ఉత్తరప్రదేశ్లోని అమేథీలో దారుణం జరిగింది. ఇక్కడి ఫుర్సత్గంజ్ ప్రాంతంలో 13 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం జరిగిందని పోలీసులు బుధవారం తెలిపారు.
By అంజి Published on 31 Dec 2025 10:32 AM IST
Warangal: ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు
చత్రపతి శివాజీ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 10:19 AM IST
Andhra Pradesh: జనవరి 2 నుంచి పట్టాదారు పుస్తకాల పంపిణీ
రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు 21.80 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు.
By అంజి Published on 31 Dec 2025 10:10 AM IST
మరోసారి ఢిల్లీని కమ్మేసిన పొగమంచు..విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు మరోసారి పూర్తిగా కమ్మేసింది.
By Knakam Karthik Published on 31 Dec 2025 9:53 AM IST
రోడ్డు పక్కన తీవ్ర రక్తస్రావంతో 9వ తరగతి బాలిక
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో క్రిస్మస్ సందర్భంగా ఓ బాలిక తన ఫ్రెండ్స్తో కలిసి విహారయాత్ర వెళ్లింది. అయితే ఈ విహార యాత్ర...
By అంజి Published on 31 Dec 2025 9:50 AM IST














