టాప్ స్టోరీస్ - Page 565
Hyderabad : అన్న ఇంటికే కన్నమేసిన చెల్లి
ఓ చెల్లి గుట్టు చప్పుడు కాకుండా సోదరుడి సొమ్మును కాజేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నటించింది.
By Medi Samrat Published on 18 July 2025 9:33 AM IST
Hyderabad: ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
By అంజి Published on 18 July 2025 9:08 AM IST
'సిద్ధరామయ్య కన్నుమూశారు': మెటా అనువాద లోపంపై సీఎం తీవ్ర విమర్శలు
కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఫేస్బుక్లో పోస్ట్ చేసిన సంతాప సందేశాన్ని అనువదించేటప్పుడు , మెటా ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ టూల్ కర్ణాటక...
By అంజి Published on 18 July 2025 9:01 AM IST
Hyderabad: మహిళలతో అసభ్య ప్రవర్తన.. 478 మంది అరెస్టు
ఇటీవల జరిగిన బోనాలు, మొహర్రం పండుగల సందర్భంగా నగరంలోని ముఖ్యమైన దేవాలయాలలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినందుకు హైదరాబాద్ నగర పోలీసుల షీ బృందాలు 478...
By అంజి Published on 18 July 2025 8:38 AM IST
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 18 July 2025 7:58 AM IST
రైతుల ఖాతాల్లోకి రూ.2,000.. నేడు కీలక ప్రకటన!
పీఎం కిసాన్ 20వ విడత డబ్బుల గురించి రైతులు ఎదురుచూస్తున్నారు. దీనిపై నేటి బిహార్ పర్యటనలో ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉంది.
By అంజి Published on 18 July 2025 7:40 AM IST
పహల్గామ్ అటాక్.. టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థగా ప్రకటించిన అమెరికా
26 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత , పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)ను అమెరికా...
By అంజి Published on 18 July 2025 7:21 AM IST
ఇండియన్ నేవీలో 1110 పోస్టులు.. దరఖాస్తుకు నేడు ఆఖరు
ఇండియన్ నేవీ 1110 గ్రూప్ బీ, సీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
By అంజి Published on 18 July 2025 7:10 AM IST
మహిళ స్వయం సహాయక సంఘాలకు డిప్యూటీ సీఎం భట్టి తీపికబురు
లింగ సమానత్వం సాధించడానికి ఆర్థిక స్వాతంత్ర్యమే పునాది అని తెలంగాణ మహిళా కమిషన్ నిజాం కళాశాలలో నిర్వహించిన లింగ సమానత్వ సదస్సులో ఉప ముఖ్యమంత్రి మల్లు...
By అంజి Published on 18 July 2025 7:01 AM IST
రూ.24,000 కోట్లతో కొత్త పథకం.. 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి
దేశంలో రైతుల సంక్షేమానికి సంబంధించి కేంద్ర మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
By అంజి Published on 18 July 2025 6:45 AM IST
'సెమీకండక్టర్ ప్రాజెక్టను ఆమోదించండి'.. కేంద్రమంత్రి అశ్విని వైస్ణవ్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి
తెలంగాణలో సెమీకండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు సీఎం రేవంత్ రెడ్డి...
By అంజి Published on 18 July 2025 6:26 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు
వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబసభ్యుల...
By జ్యోత్స్న Published on 18 July 2025 6:09 AM IST













