టాప్ స్టోరీస్ - Page 519
తిరుమలకు వెళ్తున్నారా..? మీకో అప్డేట్..!
తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శ్రీవాణి దర్శన టికెట్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 30 July 2025 7:30 PM IST
విద్యార్థికి అర్ధనగ్నంగా వీడియో కాల్స్ చేసిన మహిళా టీచర్
విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించిన 35 ఏళ్ల మహిళా టీచర్ను నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 30 July 2025 6:56 PM IST
ఆయనో రబ్బర్ స్టాంప్.. బీజేపీ అధ్యక్షుడిపై రాజా సింగ్ కామెంట్స్
కొద్దిరోజుల కిందటే గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ భారతీయ జనతా పార్టీని వీడారు.
By Medi Samrat Published on 30 July 2025 6:00 PM IST
షాకింగ్.. బెన్ స్టోక్స్ ఔట్.. ఆఖరి టెస్ట్కు భారీ మార్పులు చేసిన ఇంగ్లండ్.!
జులై 31 నుంచి ఓవల్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో, చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 30 July 2025 5:24 PM IST
విషాదం..హాస్టల్ రూమ్లో ఉరేసుకుని MBBS సెకండియర్ స్టూడెంట్ సూసైడ్
ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) కాలేజీలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 30 July 2025 5:20 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్పై కాంగ్రెస్ ఫోకస్, ముగ్గురు మంత్రులకు ఇన్చార్జి బాధ్యతలు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది
By Knakam Karthik Published on 30 July 2025 4:44 PM IST
Video : సింగపూర్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి బయల్దేరిన చంద్రబాబు
సింగపూర్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి బయల్దేరారు.
By Medi Samrat Published on 30 July 2025 4:35 PM IST
ఐసీసీ ర్యాంకింగ్స్.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ..!
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ జరుగుతోంది. ఈ టెస్టు సిరీస్లో నాలుగు మ్యాచ్లు జరగగా.. ఇంగ్లండ్ జట్టు 2-1తో సిరీస్లో ఆధిక్యంలో...
By Medi Samrat Published on 30 July 2025 4:14 PM IST
'చావు చాలా అందమైనది, ఈ భూమిపై మళ్లీ పుట్టాలనుకోవడం లేదు'..హీలియం గ్యాస్ పీల్చి CA సూసైడ్
ఢిల్లీలో ఓ యువ చార్టెర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది.
By Knakam Karthik Published on 30 July 2025 4:02 PM IST
'లేఖలు పంపడం సీజేఐ పని కాదు'.. జస్టిస్ వర్మ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం
జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
By Medi Samrat Published on 30 July 2025 3:58 PM IST
Telangana: ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క
రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల మధ్య వ్యత్యాసం లేకుండా, అందరికీ ఒకే జీతం ఇవ్వాలని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు.
By Knakam Karthik Published on 30 July 2025 3:21 PM IST
Andrapradesh: మహిళలు, వీధి వ్యాపారుల ఉపాధి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 30 July 2025 2:59 PM IST














