టాప్ స్టోరీస్ - Page 449
టీటీడీ చైర్మన్ను చూసి అందరూ నవ్వుకుంటున్నారు : భూమన
బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంస్థను భ్రష్టు పట్టించారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు.
By Medi Samrat Published on 20 Aug 2025 5:35 PM IST
తిరుమలకు ఫ్రీబస్సుపై మంత్రి కీలక వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వం మహిళామూర్తులకు సూపర్ సిక్స్ పథకం లో భాగంగా అందించిన మరో కానుక స్త్రీ శక్తి సూపర్ సక్సెస్ అయిందని రవాణాశాఖామంత్రి మండిపల్లి రామ్...
By Medi Samrat Published on 20 Aug 2025 4:14 PM IST
'అరెస్టు కాకముందే పదవికి రాజీనామా చేశాను..' - అమిత్ షా
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా ఏ మంత్రి అయినా ఐదేళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్న కేసులో నిందితుడిగా ఉండి, ముప్పై రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే, అతను...
By Medi Samrat Published on 20 Aug 2025 4:00 PM IST
రాయుడు 2019 ప్రపంచకప్కు ఎంపిక కాకపోవడం వెనుక 'కోహ్లీ' ఉన్నాడా.?
భారత మాజీ బ్యాట్స్మెన్ అంబటి రాయుడును 2019 ప్రపంచకప్ జట్టు నుండి తప్పించడంపై ఇప్పటికి చర్చ జరుగుతూనే ఉంటుంది.
By Medi Samrat Published on 20 Aug 2025 3:50 PM IST
మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్.. భారీగా పెరిగిన దరఖాస్తు ఫీజు..!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రిటైల్ మద్యం దుకాణాలకు ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
By Medi Samrat Published on 20 Aug 2025 3:00 PM IST
జట్టు కోసం నిస్వార్థంగా ఆడే ఇలాంటి ఆటగాడు దొరకడం కష్టం : అశ్విన్
BCCI సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించారు.
By Medi Samrat Published on 20 Aug 2025 2:12 PM IST
Hyd: ఇద్దరు చిన్నారులను సంపులో పడేసి చంపి.. ఆపై తల్లి ఆత్మహత్యాయత్నం
నవమాసాలు మోసి, కనిపెంచిన ఆ తల్లే ఆ పిల్లల ఊపిరి తీసింది. తల్లి ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్...
By అంజి Published on 20 Aug 2025 1:45 PM IST
పాక్షికంగా కాలిపోయిన విద్యార్థిని డెడ్బాడీ లభ్యం.. అత్యాచారం జరిగిందని అనుమానం
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో 20 ఏళ్ల విద్యార్థిని పాక్షికంగా కాలిపోయిన మృతదేహం ఆమె అదృశ్యమైన రెండు రోజుల తర్వాత లభ్యమైంది.
By అంజి Published on 20 Aug 2025 1:05 PM IST
Telangana: స్కూటీతో ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరిపడ్డ కానిస్టేబుల్.. వీడియో
యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఓ యువకుడు మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు.
By అంజి Published on 20 Aug 2025 12:42 PM IST
తెలంగాణ రైతులకు శుభవార్త.. రాష్ట్రానికి 50 వేల మెట్రిక్ టన్నుల యురియా
యూరియా కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చేసిన పోరాటం ఫలించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలకు మంత్రి తుమ్మల...
By అంజి Published on 20 Aug 2025 12:02 PM IST
ప్రాక్టీస్ మ్యాచ్లోనే ఓడిన 'ఠాక్రే సోదరులు'
శివసేన (యుబిటి), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసింది.
By Medi Samrat Published on 20 Aug 2025 11:25 AM IST
'నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు.. ప్రశాంతంగా ఉన్నా'.. సెంచరీ తర్వాత పృథ్వీ షా
టీం ఇండియాకు దూరమైన పృథ్వీ షా దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర తరుపున సరికొత్త శుభారంభం చేశాడు.
By Medi Samrat Published on 20 Aug 2025 10:58 AM IST














