టాప్ స్టోరీస్ - Page 450
మరో అత్యాధునిక థియేటర్ను తీసుకుని వస్తున్న మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్లో మరో అత్యాధునిక థియేటర్ను తీసుకుని రాబోతున్నారు.
By Medi Samrat Published on 7 Oct 2025 4:16 PM IST
ఆర్టీసీ చార్జీల పెంపుపై బీఆర్ఎస్ చలో బస్ భవన్..ఎప్పుడంటే?
ఆర్టీసీ చార్జీలు పెంపును నిరసిస్తూ 9న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ చేపట్టనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు
By Knakam Karthik Published on 7 Oct 2025 3:44 PM IST
రానున్న మూడు గంటలు జాగ్రత్త.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
ఏపీలోని పలు జిల్లాలలో ప్రజలు రానున్న మూడు గంటలు జాగ్రత్తగా ఉండాలని పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. వాటి...
By Medi Samrat Published on 7 Oct 2025 3:40 PM IST
కాళేశ్వరం కమిషన్ నివేదికపై పిటిషన్లు..హైకోర్టులో విచారణ వాయిదా
కాళేశ్వరం కమిషన్ నివేదికపై దాఖలైన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 7 Oct 2025 3:34 PM IST
వారికి వీడియో కాల్ చేసి మాట్లాడిన విజయ్
తమిళనాడులోని కరూర్లో జరిగిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ వీడియో కాల్స్ ద్వారా వ్యక్తిగతంగా...
By Medi Samrat Published on 7 Oct 2025 3:25 PM IST
టీపీసీసీ చీఫ్తో సీపీఐ నాయకుల బృందం సమావేశం..ఎందుకంటే?
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం సీపీఐ ప్రతినిధుల బృందం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, సీఎం సలహాదారు నరేందర్రెడ్డితో సమావేశం...
By Knakam Karthik Published on 7 Oct 2025 3:13 PM IST
నటి ఇంటికి పోలీసులు.. 60 కోట్లపై ఆరా..!
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి 60 కోట్ల రూపాయల మోసం కేసులో విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు.
By Medi Samrat Published on 7 Oct 2025 2:49 PM IST
'స్వాతంత్ర్యం పొందే వరకు దాడులు కొనసాగుతాయ్'.. జాఫర్ ఎక్స్ప్రెస్పై మళ్లీ ఎటాక్..!
మంగళవారం పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును లక్ష్యంగా చేసుకుని మరోసారి పేలుడు జరిగింది. ఇందులో చాలా మందికి...
By Medi Samrat Published on 7 Oct 2025 2:12 PM IST
టిడ్కో ఇళ్ల కేటాయింపుపై గుడ్న్యూస్ చెప్పిన మంత్రి నారాయణ
నిర్మాణాలు పూర్తయ్యే టిడ్కో ఇళ్లను ప్రతి శనివారం లబ్దిదారులకు కేటాయిస్తాం..అని మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 7 Oct 2025 2:08 PM IST
3 నెలల్లో 11 వేల మంది ఉద్యోగుల తొలగింపు..2 బిలియన్లు ఖర్చు చేసిన యాక్సెంచర్
యాక్సెంచర్ గత మూడు సంవత్సరాలలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం కోసం భారీగా ఖర్చు పెట్టింది
By Knakam Karthik Published on 7 Oct 2025 1:54 PM IST
కల్తీ దగ్గు సిరప్.. పిల్లల మరణాలపై న్యాయ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో దగ్గు సిరప్లతో సంబంధం ఉందని ఆరోపిస్తూ ఇటీవల జరిగిన పిల్లల మరణాలపై న్యాయ విచారణ కోరుతూ..
By అంజి Published on 7 Oct 2025 1:30 PM IST
Andrapradesh: రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేలో రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 7 Oct 2025 1:20 PM IST














