టాప్ స్టోరీస్ - Page 427
అహ్మదాబాద్లో '2030 కామన్వెల్త్ క్రీడలు'..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
కామన్వెల్త్ క్రీడలు-2030 (సీడబ్ల్యూజీ) వేలంలో పాల్గొనేందుకు బిడ్ సమర్పించాలన్న యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ప్రధానమంత్రి నరేంద్ర...
By Knakam Karthik Published on 28 Aug 2025 11:55 AM IST
కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితిపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్
కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితిపై జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 28 Aug 2025 11:28 AM IST
'ఇప్పుడే మేలుకోండి..' ట్రంప్ టారిఫ్లపై ప్రభుత్వానికి ఆర్బీఐ మాజీ గవర్నర్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై 50 శాతం సుంకం విధించారు.
By Medi Samrat Published on 28 Aug 2025 10:20 AM IST
నాలుగు కీలక రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం బుధవారం నాలుగు కీలక రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
By Knakam Karthik Published on 28 Aug 2025 10:10 AM IST
Video : ఆసియా కప్కు ముందు 'రింకూ సింగ్' విధ్వంసం..!
యూపీ టీ20 లీగ్లో మీరట్ మావెరిక్స్ కెప్టెన్ రింకూ సింగ్ మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.
By Medi Samrat Published on 28 Aug 2025 10:03 AM IST
వాణిజ్యం ఒత్తిడి లేకుండా ఉండాలి..ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆసక్తికర కామెంట్స్
అంతర్జాతీయ వాణిజ్యం ఒత్తిడిలేని స్వచ్ఛంద సహకారంపై ఆధారపడాలి అని.. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి మోహన్ భాగవత్ అన్నారు.
By Knakam Karthik Published on 28 Aug 2025 9:58 AM IST
వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం ఏరియల్ వ్యూ
భారీ వర్షాలు, వరదల ప్రభావం ఉన్న తెలంగాణలోని జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు
By Knakam Karthik Published on 28 Aug 2025 8:45 AM IST
దారుణం.. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్స చేయిస్తామని తీసుకెళ్లి..
ప్రమాదంలో గాయపడిన నడివయస్కుడ్ని చికిత్స నిమిత్తం తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేశారు.
By Medi Samrat Published on 28 Aug 2025 8:39 AM IST
కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. 14 మంది దుర్మరణం
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా విరార్లో హృదయ విదారకమైన భారీ ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 28 Aug 2025 8:24 AM IST
భారత సరిహద్దులోకి చొరబాటు..ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం
జమ్మూ కాశ్మీర్లోని బందిపోరా జిల్లా గురేజ్ సెక్టార్లో నియంత్రణ రేఖ దాటి చొరబాటు యత్నం చేసిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది.
By Knakam Karthik Published on 28 Aug 2025 8:20 AM IST
వందేళ్ల అవసరాలకు తగ్గట్లు మూసీ అభివృద్ధి జరగాలి..అధికారులకు సీఎం సూచన
హైదరాబాద్ నగరం వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక ప్రాంతం అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు.
By Knakam Karthik Published on 28 Aug 2025 8:01 AM IST
ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి దాడి.. తమిళ నటిపై కేసు
కేరళలోని కొచ్చిలో ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి, దాడి చేసిన కేసులో తమిళ నటి లక్ష్మీ మీనన్ను నిందితురాలిగా పోలీసులు చేర్చారు
By Knakam Karthik Published on 28 Aug 2025 7:45 AM IST














