టాప్ స్టోరీస్ - Page 426
మన హెలికాప్టర్లు అక్కడ తిరగడంతోనే సహాయక చర్యల్లో ఆలస్యం : కేటీఆర్
భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
By Medi Samrat Published on 28 Aug 2025 7:35 PM IST
క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు
ఏపీలోని క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Medi Samrat Published on 28 Aug 2025 6:53 PM IST
యూరియా సరఫరాపై రాష్ట్ర రైతాంగానికి శుభవార్త చెప్పిన మంత్రి
రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరోక శుభవార్త తెలిపారు.
By Medi Samrat Published on 28 Aug 2025 5:57 PM IST
ఉల్లి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
ఇబ్బందుల్లో ఉన్న ఉల్లి రైతును ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 28 Aug 2025 5:18 PM IST
చైనా పర్యటనకు ప్రధాని మోదీ.. జిన్పింగ్తో భేటీ ఎప్పుడంటే..?
ట్రంప్ టారిఫ్ వార్ నడుమ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ల మధ్య సమావేశం తేదీ ఖరారైంది.
By Medi Samrat Published on 28 Aug 2025 4:23 PM IST
ఫలించిన బండి సంజయ్ కృషి.. 'రియల్ హీరో' అంటూ కొనియాడుతున్న ప్రజలు
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో వరదల్లో చిక్కుకుపోయిన ఐదుగురు వ్యక్తులను కాపాడేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్...
By Medi Samrat Published on 28 Aug 2025 3:31 PM IST
ఫ్యామిలీ కార్డ్ జారీపై సీఎం కీలక నిర్ణయం
ఫ్యామిలీ బెన్ఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు
By Medi Samrat Published on 28 Aug 2025 3:13 PM IST
పృథ్వీ షా సరైన మార్గంలో ఉన్నాడు.. చీఫ్ సెలెక్టర్ పొగడ్తలు
పృథ్వీ షా అంతర్జాతీయ క్రికెట్కు దూరమై చాలా కాలం అయింది. అతడు నాలుగేళ్లుగా ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్లు ఆడలేదు.
By Medi Samrat Published on 28 Aug 2025 2:25 PM IST
ముగ్గురు పిల్లలను చంపి.. ఆపై తల్లి ఆత్మహత్యాయత్నం
సౌదీ అరేబియాలోని అల్ ఖోబార్ నగరంలో మంగళవారం ఒక హైదరాబాదీ మహిళ తన ముగ్గురు పిల్లలను చంపి, ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించింది.
By Knakam Karthik Published on 28 Aug 2025 2:02 PM IST
భారీ వర్షాల ఎఫెక్ట్: పలు రైళ్లు రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
భారీ వర్షాలతో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని నిజామాబాద్, వరంగల్, కామారెడ్డి, మెదక్ వెళ్లే రైళ్ల రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల...
By Knakam Karthik Published on 28 Aug 2025 1:42 PM IST
విధులకు ఆలస్యంగా హాజరయిన ఉద్యోగులకు మంత్రి తుమ్మల వార్నింగ్
తన పరిధిలోని శాఖలు, కార్పోరేషన్ల ఉద్యోగులు విధులకు ఆలస్యంగా హాజరుకావడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 28 Aug 2025 12:54 PM IST
సీఎం రేవంత్ ఏరియల్ సర్వే వాయిదా
భారీ వర్షాలు, వరదలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే వాయిదా పడింది
By Knakam Karthik Published on 28 Aug 2025 12:33 PM IST














