టాప్ స్టోరీస్ - Page 375
నాలుగోసారి కూడా మోదీనే వస్తారు.. రాష్ట్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుంది
వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. దశాబ్ద కాలంలో ఏపీ ఎలా ఉండబోతోందనే అంశాన్ని ఆవిష్కరించారు.
By Medi Samrat Published on 12 Sept 2025 4:41 PM IST
మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష
చైతన్యపురిలో మైనర్ బాలికపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఒక వ్యక్తికి స్థానిక కోర్టు శుక్రవారం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష...
By అంజి Published on 12 Sept 2025 4:21 PM IST
Gold Price : భారీగా పెరిగిన బంగారం ధరలు
అంతర్జాతీయ కారణాల వల్ల ఇన్వెస్టర్లు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో హైదరాబాద్లో బంగారం ధరలు శుక్రవారం మునుపెన్నడూ లేని స్థాయికి పెరిగాయి.
By Medi Samrat Published on 12 Sept 2025 3:54 PM IST
2023 హింస తర్వాత.. తొలిసారి రేపు మణిపూర్కు ప్రధాని మోదీ
2023లో మణిపూర్లో హింస చెలరేగి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తొలిసారిగా ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
By అంజి Published on 12 Sept 2025 3:35 PM IST
యువరాజ్ సింగ్ కాదు.. గిల్కు స్ఫూర్తినిచ్చింది ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్లట..!
ప్రస్తుతం భారత క్రికెట్లో శుభ్మన్ గిల్ పేరు చర్చనీయాంశమైంది.
By Medi Samrat Published on 12 Sept 2025 3:19 PM IST
మేం చేసిన ఖర్చు అభివృద్ధిలో కనిపించింది: వైసీపీ నేత బుగ్గన
రాష్ట్రంలో అప్పులు పెరిగాయని జనరలైజ్డ్గా మాట్లాడటం సరికాదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 12 Sept 2025 3:05 PM IST
సర్కార్ నడుపుతున్నరా? సర్కస్ నడుపుతున్నరా?..కాంగ్రెస్పై కేటీఆర్ ఆగ్రహం
యాకుత్పురాలోని మ్యాన్హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనపై కేటీఆర్ స్పందించారు.
By Knakam Karthik Published on 12 Sept 2025 2:48 PM IST
గోదావరి పుష్కరాల శాశ్వత ప్రాతిపదిక ఏర్పాట్లపై సీఎం కీలక ఆదేశాలు
గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు
By Knakam Karthik Published on 12 Sept 2025 2:35 PM IST
వైజాగ్, కర్నూలులో కూడా రాజధాని పెట్టొచ్చు: వైసీపీ నేత సజ్జల
తమ హయాంలో ఎలాంటి పరిశ్రమలు ఏపీని విడిచి వెళ్లిపోలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
By అంజి Published on 12 Sept 2025 2:30 PM IST
ఢిల్లీ, బాంబే హైకోర్టులకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ హైకోర్టుకు శుక్రవారం ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది.
By Medi Samrat Published on 12 Sept 2025 2:25 PM IST
నేపాల్ అలర్లు.. భారత్ మహిళ సహా 51 మంది మృతి.. సుశీలా కర్కి ప్రధాని అయ్యే ఛాన్స్
నేపాల్ యువత నేతృత్వంలో కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక అవినీతి వ్యతిరేక నిరసనల తర్వాత శుక్రవారం నేపాల్లో ఆందోళనకరమైన ప్రశాంతత నెలకొంది .
By అంజి Published on 12 Sept 2025 1:44 PM IST
కాకినాడ మత్స్యకారులు విడుదల చేసిన శ్రీలంక ప్రభుత్వం
కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. గూగుల్ నావిగేషన్ తప్పుగా చూపించడంతో ఈ నలుగురు ఆగస్టు 4న శ్రీలంక జలాల్లోకి...
By అంజి Published on 12 Sept 2025 1:10 PM IST














