టాప్ స్టోరీస్ - Page 282
అమోల్ మజుందార్ సర్ చేసిందే ఇదంతా!!
వన్డే ప్రపంచకప్ భారత జట్టు గెలవడంలో ఆటగాళ్లు ఎంత కీలక పాత్ర పోషించారో, తమ కోచ్ అమోల్ మజుందార్ సర్ వెనకుండి నడిపించారని కెప్టెన్ హర్మన్ ప్రీత్...
By అంజి Published on 3 Nov 2025 9:36 AM IST
ఆర్టీసీ బస్సు ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య.. సీఎం రేవంత్ విచారం
రంగారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఆర్టీసీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది.
By అంజి Published on 3 Nov 2025 9:01 AM IST
సన్నబియ్యం పథకంపై కాంగ్రెస్కు బీజేపీ సవాల్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు, ఉచిత బియ్యం రద్దవుతాయని ఓటర్లను బెదిరించడం సిగ్గుచేటని కేంద్ర...
By అంజి Published on 3 Nov 2025 8:48 AM IST
8 ఏళ్ల దళిత బాలుడిపై ఉపాధ్యాయులు దాడి.. ప్యాంటులో తేలు వేసి..
సిమ్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదేళ్ల దళిత బాలుడిపై పదే పదే దాడి చేసి, అతని ప్యాంటులో తేలు వేసినందుకు..
By అంజి Published on 3 Nov 2025 8:26 AM IST
VIDEO: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ.. 12 మంది మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ - బీజాపూర్ నేషనల్..
By అంజి Published on 3 Nov 2025 7:58 AM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సర్వేలు నకిలీవి: సీఎం రేవంత్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై వచ్చిన "కల్పిత" సర్వే నివేదికలను ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆదివారం కొట్టిపారేశారు.
By అంజి Published on 3 Nov 2025 7:43 AM IST
ఉమెన్స్ వరల్డ్ కప్ ప్రైజ్మనీ ఎన్ని కోట్లంటే?
టీమ్ ఇండియా ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్లో కప్పు కొట్టిన భారత్కు...
By అంజి Published on 3 Nov 2025 7:25 AM IST
మార్గం మధ్యలో అంబులెన్స్ టైర్ పంక్చర్.. రోగి మృతి
మధ్యప్రదేశ్లోని గుణలో ఒక రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్ టైర్ పంక్చర్ కావడంతో, విడిభాగం లేకపోవడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.
By అంజి Published on 3 Nov 2025 7:13 AM IST
Telangana: నేటి నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ నేటి నుంచి బంద్ చేపడుతున్నట్టు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్య సంఘం...
By అంజి Published on 3 Nov 2025 6:56 AM IST
బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
బాపట్ల జిల్లాలోని కర్లపాలెం మండలంలోని సత్యవతిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు.
By అంజి Published on 3 Nov 2025 6:45 AM IST
ఉమెన్స్ ODI వరల్డ్ కప్ విజేతగా భారత్.. నెరవేరిన దశాబ్దాల కల
మహిళల ప్రపంచ కప్: ఉమెన్స్ క్రికెట్లో భార మహిళల జట్టు సువర్ణాధ్యాయాన్ని లిఖించింది.
By అంజి Published on 3 Nov 2025 6:32 AM IST
రాజస్థాన్లో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన టెంపో.. 15 మంది అక్కడికక్కడే మృతి
రాజస్థాన్లోని జోధ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్ మాల ఎక్స్ప్రెస్వేపై ఆదివారం రాత్రి ఆగి ఉన్న ట్రక్కును టెంపో..
By అంజి Published on 2 Nov 2025 9:10 PM IST














