టాప్ స్టోరీస్ - Page 281

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Telangana, Rangareddy District, road accident,  Chevella bus accident victims,
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన..ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు.

By Knakam Karthik  Published on 3 Nov 2025 12:16 PM IST


ED attaches assets, money laundering case, Anil Ambani
అనిల్‌ అంబానీకి ఈడీ షాక్‌.. రూ.3 వేల కోట్ల ఆస్తులు అటాచ్‌

రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి ఈడీ షాక్‌ ఇచ్చింది. మనీలాండరింగ్‌ ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా ఆయనకు సంబంధించి రూ.3 వేల కోట్లకుపైగా...

By అంజి  Published on 3 Nov 2025 11:41 AM IST


Telangana, Rangareddy District, road accident,  Chevella bus accident victims, Rs. 5 lakh compensation
చేవెళ్ల బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

By Knakam Karthik  Published on 3 Nov 2025 11:34 AM IST


National News, Delhi, Supreme Court, stray dog ​​control
వీధి కుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు పర్యవేక్షణ కొనసాగింపు

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జంతు జనన నియంత్రణ (Animal Birth Control) నియమాలు–2023 అమలుపై సుప్రీం కోర్టు పర్యవేక్షణను కొనసాగించింది.

By Knakam Karthik  Published on 3 Nov 2025 11:07 AM IST


International News, Afghanistan, earthquake
ఆఫ్ఘనిస్తాన్‌లో మరో భూకంపం..8 మంది మృతి, 180 మందికి పైగా గాయాలు

ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపంలో కనీసం ఎనిమిది మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు

By Knakam Karthik  Published on 3 Nov 2025 10:53 AM IST


Telangana, Rangareddy District, road accident, Transport Minister Ponnam Prabhakar
చేవెళ్ల బాధితులకు పూర్తి సహాయం అందిస్తాం..ఘటనపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

By Knakam Karthik  Published on 3 Nov 2025 10:44 AM IST


horoscsope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహనిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనయోగం...

By జ్యోత్స్న  Published on 3 Nov 2025 10:20 AM IST


death toll, bus accident, Chevella, ​​Rangareddy district
కంకరలో కూరుకుపోయి.. ఊపిరి ఆగి.. భయానకంగా చేవెళ్ల బస్సు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పరిధిలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా ఉండడానికి కంకరే ప్రధాన కారణమని తెలుస్తోంది.

By అంజి  Published on 3 Nov 2025 10:02 AM IST


చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ
చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ

47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ త‌ర్వాత‌ ఆదివారం అంటే నవంబర్ 2, 2025న భారత మహిళా క్రికెట్ జట్టు చేతుల్లోకి ప్రపంచకప్ ట్రోఫీ వచ్చింది.

By Medi Samrat  Published on 3 Nov 2025 9:58 AM IST


Amol Majumdar, Team India, Women World Cup, Sports
అమోల్‌ మజుందార్‌ సర్ చేసిందే ఇదంతా!!

వన్డే ప్రపంచకప్‌ భారత జట్టు గెలవడంలో ఆటగాళ్లు ఎంత కీలక పాత్ర పోషించారో, తమ కోచ్‌ అమోల్‌ మజుందార్‌ సర్ వెనకుండి నడిపించారని కెప్టెన్ హర్మన్ ప్రీత్...

By అంజి  Published on 3 Nov 2025 9:36 AM IST


RTC bus accident, Rangareddy district, Death toll reaches 17, Telangana
ఆర్టీసీ బస్సు ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య.. సీఎం రేవంత్‌ విచారం

రంగారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఆర్టీసీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది.

By అంజి  Published on 3 Nov 2025 9:01 AM IST


Kishan Reddy, CM Revanth, misleading people, fine rice scheme
సన్నబియ్యం పథకంపై కాంగ్రెస్‌కు బీజేపీ సవాల్‌

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు, ఉచిత బియ్యం రద్దవుతాయని ఓటర్లను బెదిరించడం సిగ్గుచేటని కేంద్ర...

By అంజి  Published on 3 Nov 2025 8:48 AM IST


Share it