టాప్ స్టోరీస్ - Page 281
బీసీ రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో తెలంగాణ ప్రభుత్వం
స్థానిక సంస్థల ఎన్నికలు మునుపటి రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి నిర్వహించవచ్చని హైకోర్టు స్పష్టం చేసిన తర్వాత..
By అంజి Published on 12 Oct 2025 7:55 AM IST
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆస్కార్ అవార్డు గ్రహీత నటి డయాన్ కీటన్ కన్నుమూత
హాలీవుడ్కు చెందిన ప్రముఖ సీనియర్ నటి డయాన్ కీటన్ కన్నుమూశారు. ఆమె వయసు 79 సంవత్సరాలు.
By అంజి Published on 12 Oct 2025 7:47 AM IST
పాకిస్తాన్ - అప్ఘాన్ మధ్య యుద్ధం.. భీకర కాల్పులు.. 12 మంది సైనికులు మృతి
పాకిస్తాన్, ఆప్ఘానిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో.. శనివారం రాత్రి
By అంజి Published on 12 Oct 2025 7:18 AM IST
'స్కూళ్లలో యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించండి'.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
దేశ వ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు, యూపీఐ వినియోగం బాగా పెరిగింది. ఈ క్రమంలోనే స్కూళ్లలో సంప్రదాయ ఫీజు వసూళ్ల ప్రక్రియను ఆధునీకరించాలని..
By అంజి Published on 12 Oct 2025 7:02 AM IST
Video: దారుణం.. 22 ఏళ్ల విద్యార్థిని కర్రతో కొట్టి చంపిన పోలీసులు.. లంచం ఇవ్వలేదని..
మధ్యప్రదేశ్లోని ఒక సీనియర్ పోలీసు అధికారి బావమరిది అయిన 22 ఏళ్ల బిటెక్ విద్యార్థిని భోపాల్లో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు...
By అంజి Published on 12 Oct 2025 6:44 AM IST
టీ స్క్వేర్, ఏఐ హబ్ల నిర్మాణం.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైదరాబాద్ నగరంలో ఐటీ కంపెనీలకు కేంద్రమైన రాయదుర్గం ప్రాంతంలో అత్యంత ఆకర్షణీయంగా టీ-స్క్వేర్ నిర్మాణం జరగాలని..
By అంజి Published on 12 Oct 2025 6:30 AM IST
వార ఫలాలు: తేది 12-10 2025 నుంచి 17-10- 2025 వరకు
చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున బంధుమిత్రులతో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో...
By అంజి Published on 12 Oct 2025 6:20 AM IST
Andhra Pradesh : రేపు ఈ జిల్లాలలో వర్షాలు
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో
By Medi Samrat Published on 11 Oct 2025 9:20 PM IST
విజయవాడ – సింగపూర్ మధ్య ఇండిగో నూతన విమాన సర్వీస్
విజయవాడ – సింగపూర్ మధ్య నూతన విమాన సర్వీస్ను ఇండిగో సంస్థ ప్రారంభించనుంది.
By Medi Samrat Published on 11 Oct 2025 8:30 PM IST
అమిత్ షా ప్రకటన అబద్ధం : ఒవైసీ
జనాభా సమస్యపై హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన అబద్ధమని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
By Medi Samrat Published on 11 Oct 2025 8:29 PM IST
'ఐ లవ్ మహ్మద్' అని చెప్పలేదని విద్యార్థిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని బరాగావ్లోని పాఠశాల నుంచి తిరిగి వస్తున్న ఖాస్పూర్కు చెందిన 9వ తరగతి విద్యార్థిని 'ఐ లవ్ మహ్మద్' అని చెప్పలేదన్న కారణంతో ఓ...
By Medi Samrat Published on 11 Oct 2025 7:50 PM IST
'రనౌట్ ఆటలో భాగమే'.. యశస్వి జైస్వాల్ సంచలన ప్రకటన
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీని కోల్పోయాడు.
By Medi Samrat Published on 11 Oct 2025 7:10 PM IST














