టాప్ స్టోరీస్ - Page 274
Hyderabad: ఇద్దరు పిల్లలను చంపి బిల్డింగ్ పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మారావు నగర్ ఫేజ్-1 వద్ద మంగళవారం 27 ఏళ్ల మహిళ తన రెండేళ్ల కవలలను చంపి, తన ప్రాణాలను తీసుకుంది.
By అంజి Published on 14 Oct 2025 10:51 AM IST
నేపాల్ తరహా Gen-Z తిరుగుబాటు.. దేశం నుండి పారిపోయిన అధ్యక్షుడు
నేపాల్ తర్వాత ఆఫ్రికన్ దేశం మడగాస్కర్లో Gen-Z తరహాలో పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు ప్రారంభించారు.
By Medi Samrat Published on 14 Oct 2025 10:48 AM IST
హైదరాబాద్లో వృద్ధ దంపతులపై కేర్ టేకర్ దాడి..8 తులాల బంగారంతో పరార్
హైదరాబాద్లోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులపై దాడి జరిగింది
By Knakam Karthik Published on 14 Oct 2025 10:39 AM IST
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే.. సుప్రీంలో సవాల్ చేసిన తెలంగాణ సర్కార్
బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
By అంజి Published on 14 Oct 2025 10:19 AM IST
ట్రంప్ ప్రశ్నకు కంగుతిన్న పాక్ ప్రధాని
ఈజిప్టులో జరుగుతున్న గాజా శాంతి సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు.
By Medi Samrat Published on 14 Oct 2025 9:41 AM IST
పీఎఫ్ పెన్షన్ పెంపు పరిశీలనలో ఉంది: కేంద్రమంత్రి
సోమవారం (అక్టోబర్ 13, 2025) న్యూఢిల్లీలో జరిగిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ..
By అంజి Published on 14 Oct 2025 9:24 AM IST
మోదీతో స్నేహాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన ట్రంప్.. వింటూ నిలబడ్డ పాక్ ప్రధాని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈజిప్ట్లో జరిగిన గాజా శాంతి సదస్సులో ప్రధాని మోదీతో తన సంబంధాన్ని ప్రపంచానికి తెలియజేశారు.
By Medi Samrat Published on 14 Oct 2025 9:08 AM IST
ఎస్సీ వర్గీకరణ.. మీ సేవల్లో కొత్త సర్టిఫికెట్లు తీసుకోవచ్చు: మంత్రి
అన్ని మీ సేవ కేంద్రాలను కొత్తగా ఉపవర్గీకరించిన షెడ్యూల్ కుల గ్రూపులతో అప్డేట్ చేసినట్టు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
By అంజి Published on 14 Oct 2025 8:51 AM IST
డీసీసీ అధ్యక్షుల ఎంపికలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఏఐసీసీ
ఏఐసీసీ నాయకత్వం డీసీసీ అధ్యక్షుల ఎంపికలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
By Medi Samrat Published on 14 Oct 2025 8:30 AM IST
Jubilee Hills:'కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజలకు వివరించండి'.. పార్టీ శ్రేణులను కోరిన బీఆర్ఎస్
భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలను ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి..
By అంజి Published on 14 Oct 2025 8:20 AM IST
Jubilee Hills By Poll : నేడు ఈ డివిజన్లకు కాంగ్రెస్ అగ్రనేతలు
నేడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో కాంగ్రెస్ బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించనుంది.
By Medi Samrat Published on 14 Oct 2025 8:17 AM IST
ఏపీ పర్యటనలో ప్రధాని మోదీ కీలక ప్రకటనలు చేసే ఛాన్స్!
అక్టోబర్ 16న కర్నూలులో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిల్లాలోని ఓర్వకల్ పారిశ్రామిక కేంద్రంలో కొత్త ప్రాజెక్టులను ప్రకటించే అవకాశం..
By అంజి Published on 14 Oct 2025 7:50 AM IST














