తెలంగాణ - Page 99
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్గా ఉపాసన నియామకం
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్కు ఉపాసన కొణిదెల కో-ఛైర్మన్గా నియమితులయ్యారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 4:59 PM IST
ములుగు అభివృద్ధిలో మైలురాయి..సీతక్క ప్రతిపాదనలకు అటవీశాఖ గ్రీన్సిగ్నల్
ములుగు అభివృద్ధిలో కీలక మైలురాయిగా తెలంగాణ రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు 9వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik Published on 4 Aug 2025 3:52 PM IST
కేసీఆర్ ఒంటెద్దు పోకడల వల్లే కాళేశ్వరానికి ఈ పరిస్థితి: టీపీసీసీ చీఫ్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 2:31 PM IST
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్
తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ఈరోజు చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 1:15 PM IST
జాగృతి పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది: కవిత
42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది..అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 12:11 PM IST
మాజీ సీఎం శిబూ మరణం ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటు: కేసీఆర్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 11:35 AM IST
కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం క్షమించదు..సీఎంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే పరోక్ష విమర్శలు
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి పరోక్షంగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 11:09 AM IST
ఎరువుల కొరత, రైతుల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువుల సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తీవ్ర దుర్వినియోగం చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులు...
By అంజి Published on 4 Aug 2025 10:14 AM IST
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం?
గత బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయంటూ జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికను నేడు (సోమవారం)...
By అంజి Published on 4 Aug 2025 8:59 AM IST
రెయిన్ అలర్ట్.. నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో..
By అంజి Published on 4 Aug 2025 6:58 AM IST
ఆ రూట్లో గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నాం: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్ నుండి విజయవాడ రెండు గంటల్లో చేరుకునేలా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నాం..అని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 3 Aug 2025 9:15 PM IST
ఆ చదువు నాకు అర్థం కాదు, మీరేమో అర్థం చేసుకోరు..నోట్ రాసి విద్యార్థిని సూసైడ్
హన్మకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 3 Aug 2025 7:02 PM IST














