తెలంగాణ - Page 100
Video: కృష్ణా నదిలో యువకుడు గల్లంతు, మత్స్యకారులు ఏం చేశారంటే?
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళ గంగ వద్ద ప్రమాదం తప్పింది.
By Knakam Karthik Published on 3 Aug 2025 6:09 PM IST
కొత్త రేషన్కార్డుదారులకు శుభవార్త..ఆ పథకాలకు అప్లయ్ చేసుకునే ఛాన్స్
రాష్ట్రంలో నూతనంగా రేషన్ కార్డులు పొందిన వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 3 Aug 2025 5:38 PM IST
అప్పుడే చెప్పాం..తులం బంగారం కాదు, రోల్డ్ గోల్డ్ కూడా ఇవ్వరు: కేటీఆర్
రాష్ట్రంలో ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇవ్వడం చేతకానివాళ్ళు మహిళలను కోటీశ్వరులను ఎట్లా చేస్తారు..అని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
By Knakam Karthik Published on 3 Aug 2025 3:45 PM IST
ఢిల్లీలో ధర్నా.. కార్యకర్తలకు టీపీసీసీ పిలుపు
బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్టు టీపీసీసీ తెలిపింది.
By అంజి Published on 3 Aug 2025 12:19 PM IST
మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్.. కేసు నమోదుకు ఆదేశం..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు...
By Medi Samrat Published on 2 Aug 2025 7:10 PM IST
వాళ్లిద్దరు మోదీని తప్పించాలని చూశారు
ప్రధాని నరేంద్ర మోదీ గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 2 Aug 2025 3:00 PM IST
ఆగస్టు 4 నుంచి లాసెట్ కౌన్సెలింగ్
తెలంగాణలో లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది. ఆగస్టు 4 నుంచి 14 వరకు లా సెట్ (యూజీ) రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.
By అంజి Published on 2 Aug 2025 12:45 PM IST
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ సంచలన నివేదిక.. సీఎంకు అందజేత
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అధికారులు ముఖ్యమంత్రి...
By అంజి Published on 2 Aug 2025 6:51 AM IST
ఫాల్కన్ స్కామ్.. రూ.18 కోట్ల విలువైన ఆస్తులు జప్తు
ఫాల్కన్ కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంస్థకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది.
By Medi Samrat Published on 1 Aug 2025 7:45 PM IST
రాష్ట్ర ఖజానాకు రూ.1,000 కోట్ల నష్టం.. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ సహా పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
మాజీ బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు చిక్కులు తప్పేలా లేవు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నిర్వహించిన దర్యాప్తులో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 1 Aug 2025 4:00 PM IST
రాజకీయ ఎత్తులు, జిత్తులు పట్టించుకోను.. నా టార్గెట్ అదే..!
ప్రజా పాలనలో ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నానని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొన్నారు
By Medi Samrat Published on 1 Aug 2025 3:09 PM IST
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కీలక పరిణామం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 1 Aug 2025 7:04 AM IST














