తెలంగాణ - Page 101
రాష్ట్ర ఖజానాకు రూ.1,000 కోట్ల నష్టం.. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ సహా పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
మాజీ బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు చిక్కులు తప్పేలా లేవు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నిర్వహించిన దర్యాప్తులో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 1 Aug 2025 4:00 PM IST
రాజకీయ ఎత్తులు, జిత్తులు పట్టించుకోను.. నా టార్గెట్ అదే..!
ప్రజా పాలనలో ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నానని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొన్నారు
By Medi Samrat Published on 1 Aug 2025 3:09 PM IST
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కీలక పరిణామం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 1 Aug 2025 7:04 AM IST
ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది.. కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లోగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 31 July 2025 7:45 PM IST
బైపోల్స్కు మేం రెడీ..సుప్రీంకోర్టు తీర్పుపై కేటీఆర్ రియాక్షన్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
By Knakam Karthik Published on 31 July 2025 1:28 PM IST
తెలంగాణ హైకోర్టులో నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం
తెలంగాణ హైకోర్టులో కొత్తగా నియమితులైన నలుగురు జడ్జిలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు
By Knakam Karthik Published on 31 July 2025 11:49 AM IST
ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే.. సుప్రీం సంచలన తీర్పు
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో తుది తీర్పును సుప్రీంకోర్టు గురువారం వెలువరించింది.
By Knakam Karthik Published on 31 July 2025 11:08 AM IST
22 రోజులు కంటిమీద కునుకు లేకుండా చేసిన 'చిరుత' చిక్కింది
హైదరాబాద్లోని శివారు ప్రాంత ప్రజలకు కంటి మీద కునును లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులకు చిక్కింది
By Knakam Karthik Published on 31 July 2025 10:56 AM IST
జోగులాంబ ఆలయ అభివృద్ధికి రూ.382.5 కోట్లు కేటాయించిన సర్కార్
జోగులాంబ టెంపుల్ డెవలప్మెంట్కు రూ.382.5 కోట్లు కేటాయిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు.
By Knakam Karthik Published on 31 July 2025 9:49 AM IST
తెలంగాణలో వెలుగులోకి రూ.100 కోట్ల జీఎస్టీ ఎగవేత మోసం
తెలంగాణలో భారీ పన్ను మోసం ఎగవేత విషయం వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 31 July 2025 8:40 AM IST
Telangana: పార్టీ ఫిరాయింపుల కేసు..ఇవాళే సుప్రీంకోర్టు తుది తీర్పు
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో తుది తీర్పును నేడు సుప్రీంకోర్టు వెలువరించనుంది.
By Knakam Karthik Published on 31 July 2025 7:18 AM IST
రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
By Knakam Karthik Published on 31 July 2025 7:03 AM IST














