తెలంగాణ - Page 81
ఎజెండా, జెండా లేకుండా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అంతా మద్దతు ఇవ్వాలి: సీఎం రేవంత్
ఇండియా కూటమి ఆలోచనను జస్టిస్ సుదర్శన్ రెడ్డి గౌరవించి ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగారు..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 1 Sept 2025 3:42 PM IST
నేడు, రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు కేటీఆర్ పిలుపు..ఎందుకంటే?
కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్రలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు రెండ్రోజుల పాటు ధర్నాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
By Knakam Karthik Published on 1 Sept 2025 12:25 PM IST
బీజేపీ వాదన నిజమైంది..బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతికి పూర్తి బాధ్యత బీఆర్ఎస్పైనే ఉంది..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 1 Sept 2025 12:14 PM IST
Telangana: డ్యూటీ టైమ్లో.. ఆర్టీసీ డ్రైవర్లు ఫోన్లు వాడటంపై నిషేధం!
బస్సు ప్రమాదాలను నివారించేందుకు డ్రైవర్లు విధుల్లో ఫోన్ వాడకుండా నిషేధం విధించాలని ఆర్టీసీ నిర్ణయించింది.
By అంజి Published on 1 Sept 2025 12:08 PM IST
ఆ కేసులో తెలంగాణ సర్కార్కు ఊరట..సుప్రీంకోర్టు సంచలన తీర్పు
తెలంగాణలో స్థానికత రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
By Knakam Karthik Published on 1 Sept 2025 11:41 AM IST
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డాకుల మండలం కాటవరం స్టేజీ సమీపంలోని..
By అంజి Published on 1 Sept 2025 9:45 AM IST
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు నిర్ణయం.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం – జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్ నివేదికపై..
By అంజి Published on 1 Sept 2025 7:36 AM IST
మేడిగడ్డకు బ్యారేజీని మార్చడం సొంత నిర్ణయం కాదు: హరీష్ రావు
కాళేశ్వరంపై ఆదివారం నాడు చర్చ పెట్టారంటనే ప్రభుత్వం కుట్ర కనపడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ఆరోపించారు.
By అంజి Published on 31 Aug 2025 9:30 PM IST
తెలంగాణలో విద్యా రంగాన్ని ఒక సవాలుగా తీసుకున్నాం: సీఎం రేవంత్
దేశ భవిష్యత్తును నిర్మించుకోవడానికి విద్య ఒక్కటే మార్గమని, అందుకే తెలంగాణలో విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 31 Aug 2025 8:00 PM IST
'మేడిగడ్డ కూలింది అందుకే'.. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కడితే ఐదేళ్లలో 101 టీఎంసీలు మాత్రమే వాడుకున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు.
By అంజి Published on 31 Aug 2025 6:45 PM IST
గిఫ్ట్ల విషయంలో గొడవ.. భార్య, అత్తని కత్తెరతో పొడిచి చంపిన వ్యక్తి
ఢిల్లీలోని రోహిణిలో జంట హత్యలు కలకలం రేపాయి. ఓ వ్యక్తి తన భార్యను, అత్తగారిని కత్తెరతో పొడిచి చంపిన ఘటన నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
By అంజి Published on 31 Aug 2025 5:48 PM IST
భూముల రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాప్
తెలంగాణలో భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ఈ సేవలు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయి.
By అంజి Published on 31 Aug 2025 5:00 PM IST














