తెలంగాణ - Page 50
Telangana: ఐదేళ్లలో 621 ఏసీబీ కేసులు.. 25 శాతం కేసులకు మాత్రమే ప్రాసిక్యూషన్ అనుమతి
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) నమోదు చేసిన కేసులలో 25 శాతం మాత్రమే ప్రాసిక్యూషన్కు అనుమతి పొందుతున్నాయని సమాచార హక్కు...
By అంజి Published on 19 Dec 2025 2:52 PM IST
ఆర్బీఐ 'ఉద్గమ్' పేరుతో మోసాలు.. లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ గుల్ల.. ప్రజలను అలర్ట్ చేసిన సజ్జనార్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏజెంట్లమని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసే కేటుగాళ్ల పట్ల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ శుక్రవారం ప్రజలను హెచ్చరించారు.
By అంజి Published on 19 Dec 2025 10:53 AM IST
దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి..గాంధీ పేరు తొలగింపుపై హరీశ్రావు ఫైర్
ఉపాధి హామీ పథకానికి ఉన్న మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి వికసిత్ భారత్ జీ రామ్ జీగా మార్చడం అత్యంత ఆక్షేపణీయం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు
By Knakam Karthik Published on 19 Dec 2025 10:08 AM IST
ఆ ప్రచారం నమ్మకండి..రేషన్కార్డుదారులకు పౌరసరఫరాలశాఖ అలర్ట్
తెలంగాణలో రేషన్ కార్డుదారులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అప్రమత్తం చేసింది.
By Knakam Karthik Published on 19 Dec 2025 8:20 AM IST
శుభవార్త..గ్రూప్-3 ఉద్యోగాలకు ఎంపికైన జాబితా వచ్చేసింది
నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గుడ్న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 19 Dec 2025 8:05 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో డీజీపీ కీలక ఉత్తర్వులు..సజ్జనార్ ఆధ్వర్యంలో మరో సిట్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 19 Dec 2025 7:21 AM IST
నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ
తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
By Knakam Karthik Published on 19 Dec 2025 6:56 AM IST
రేవంత్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాగా మారింది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయ్యాయని, కానీ ఈ రెండేళ్ల పాలనలో ప్రజా ప్రయోజనాలు మరిచి రేవంత్ రెడ్డి...
By Medi Samrat Published on 18 Dec 2025 9:09 PM IST
ఉప ఎన్నికలకు భయపడే అనర్హత వేటు వేయడంలేదు: కేటీఆర్
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
By Knakam Karthik Published on 18 Dec 2025 8:33 AM IST
అలర్ట్..రాష్ట్రంపై చలి పంజా, ఈ నెల 21 వరకు జాగ్రత్త
తెలంగాణ రాష్ట్రంపై చలి పంజా విసిరింది.
By Knakam Karthik Published on 18 Dec 2025 7:33 AM IST
నేడు దేశ వ్యాప్తంగా బీజేపీ ఆఫీస్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు
ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు నిరసన జరగనుంది.
By Knakam Karthik Published on 18 Dec 2025 7:04 AM IST
మూడో విడత ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది : టీపీసీసీ చీఫ్
పంచాయతీ ఎన్నికలు–2025 మూడో విడత ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 17 Dec 2025 6:19 PM IST














