తెలంగాణ - Page 49
కేసీఆర్, కేటీఆర్ పగటి కలలు కనడం మానుకోవాలి
కేసీఆర్, కేటీఆర్ పగటి కలలు కనడం మానుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 14 April 2025 5:18 PM IST
విషాదం: కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్..ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 14 April 2025 4:34 PM IST
తెలంగాణలో అమలవుతున్నది అంబేద్కర్ రాజ్యాంగమా? అనుముల రాజ్యాంగమా?: కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 14 April 2025 4:17 PM IST
జానారెడ్డిపై రాజగోపాల్ కామెంట్స్..టీపీసీసీ చీఫ్ రియాక్షన్ ఇదే
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛకు కొదవలేదు అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Knakam Karthik Published on 14 April 2025 2:22 PM IST
రేపు కాంగ్రెస్ సీఎల్పీ మీటింగ్..ఆ నాలుగు అంశాలపై చర్చ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 14 April 2025 1:45 PM IST
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. తుఫాన్ వేగంతో అధికారంలోకి బీఆర్ఎస్: కేటీఆర్
తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ తుఫాను వేగంతో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
By అంజి Published on 14 April 2025 1:39 PM IST
చంపినోడే సంతాపసభ పెట్టినట్లుంది : బండి సంజయ్
ఈ దేశంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అంబేద్కర్ మాత్రమే..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
By Knakam Karthik Published on 14 April 2025 12:07 PM IST
Telangana: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల
ఎస్సీ వర్గీకరణ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది.
By అంజి Published on 14 April 2025 11:33 AM IST
త్వరలో రైతులకు 'భూదార్' కార్డులు.. మంత్రి కీలక ప్రకటన
తెలంగాణలో భూ వివాదాలను నివారించడానికి యాజమాన్య వివరాలను అందించే ఆధార్ కార్డుల మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ `భూధార్` కార్డులను...
By అంజి Published on 14 April 2025 7:22 AM IST
Telangana: నేటి నుంచే అమల్లోకి 'భూ భారతి'
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 'భూ భారతి' చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆ పోర్టల్ను ప్రారంభించనున్నారు.
By అంజి Published on 14 April 2025 6:22 AM IST
రేపటి నుండే ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు.. అంతా సిద్ధం: మంత్రి ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 14 (సోమవారం) నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు సిద్ధంగా ఉందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్...
By అంజి Published on 13 April 2025 5:47 PM IST
100 ఏళ్లపాటు నడిచేలా 'భూ భారతి' పోర్టల్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి.. భూ భారతి పథకంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
By అంజి Published on 13 April 2025 4:02 PM IST