తెలంగాణ - Page 45
గ్రూప్-1 రద్దు చేసి తిరిగి నిర్వహించాలి...సీఎం రేవంత్కు ఎమ్మెల్సీ కవిత లేఖ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు.
By Knakam Karthik Published on 18 April 2025 1:56 PM IST
ఉస్మానియా ఆస్పత్రి వైద్యులపై సీఎం రేవంత్ ప్రశంసలు
హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ వైద్యులను ప్రశంసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 18 April 2025 11:39 AM IST
బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి, మోడీకి కేటీఆర్ విజ్ఙప్తి
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు.
By Knakam Karthik Published on 18 April 2025 10:52 AM IST
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..అక్కడ 450 ఎకరాల్లో ఐటీ హబ్ ఏర్పాటు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 18 April 2025 7:05 AM IST
బీజేపీ కక్షాపూరిత రాజకీయాలు సరి కాదు : మంత్రి శ్రీధర్ బాబు
తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కక్షాపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ...
By Medi Samrat Published on 17 April 2025 4:00 PM IST
ఎన్నికలు రాగానే దర్యాప్తు సంస్థలను వాడడం వాళ్లకు అలవాటైంది: టీపీసీసీ చీఫ్
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియాగాంధీ, రాహుల్గాంధీపై అక్రమ కేసులు నమోదు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 17 April 2025 12:52 PM IST
రీ ట్వీట్ చేస్తే కేసులా? పోలీసులు రేవంత్కు సైన్యంలా పనిచేస్తున్నారు: కేటీఆర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో ప్రధాని మోడీకి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
By Knakam Karthik Published on 17 April 2025 12:00 PM IST
హైదరాబాద్ ఇక్రిశాట్లో ఎట్టకేలకు చిక్కిన చిరుత
హైదరాబాద్ ఇక్రిశాట్ పరిశోధనా కేంద్రం పరిసరాల్లో గత రెండు రోజులుగా చిరుత సంచరిస్తోన్న విషయం తెలిసిందే
By Knakam Karthik Published on 17 April 2025 11:19 AM IST
రాజకీయంగా ఎదుర్కోలేకే దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని గేమ్స్: పొన్నం
కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 17 April 2025 10:36 AM IST
గద్దర్ అవార్డులకు ఛైర్పర్సన్గా సీనియర్ నటి ఎంపిక
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి ఛైర్పర్సన్గా నటి జయసుధను ఎంపిక చేశారు
By Knakam Karthik Published on 17 April 2025 8:50 AM IST
SLBC దుర్ఘటన..సహాయక చర్యల పూర్తి కోసం టెక్నికల్ కమిటీ ఏర్పాటు
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను పూర్తి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది.
By Knakam Karthik Published on 17 April 2025 8:01 AM IST
నేటి నుంచి 'భూ భారతి' రెవెన్యూ సదస్సులు
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై నేటి నుంచి రెవెన్యూ సదస్సు జరగనున్నాయి.
By Knakam Karthik Published on 17 April 2025 7:39 AM IST