తెలంగాణ - Page 45
'నల్లమల డిక్లరేషన్' ప్రకటించిన సీఎం రేవంత్
తెలంగాణలోని గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపే సరికొత్త పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
By అంజి Published on 20 May 2025 6:44 AM IST
Vikarabad: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిచి ఉన్న లారీనీ టూరిస్ట్ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం...
By అంజి Published on 20 May 2025 6:24 AM IST
హైదరాబాద్ చరిత్రలోనే విషాదకరం : కేటీఆర్
అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, ఫైరింజన్లో నీళ్లు ఉంటే గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం తప్పదేని బీఆర్ఎస్ నేత కేటీఆర్...
By Medi Samrat Published on 19 May 2025 6:00 PM IST
Telangana: త్వరలో 'బడి బాట' కార్యక్రమం..షెడ్యూల్ ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచే ప్రయత్నంలో, తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ జూన్ 6 నుండి 19 వరకు 'ఆచార్య జయశంకర్ బడి బాట' అనే...
By అంజి Published on 19 May 2025 11:45 AM IST
గుల్జార్హౌజ్ అగ్ని ప్రమాదంపై విచారణకు.. సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జార్హౌజ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు.
By అంజి Published on 19 May 2025 7:15 AM IST
రాజీవ్ యువ వికాసం పథకం.. మరో బిగ్ అప్డేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.
By అంజి Published on 19 May 2025 6:52 AM IST
మందుబాబులకు బిగ్షాక్.. తెలంగాణలో మద్యం ధరలు పెంపు
ఎండలు దంచికొడుతున్న వేళ.. మందుబాబులకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. తాజాగా మద్యం ధరలపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 19 May 2025 6:30 AM IST
బీర్లను, బార్లను నమ్ముకొని పాలన కొనసాగిస్తారా? ఇదేనా రైజింగ్?: హరీష్ రావు
రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచినట్లు జరుగుతోన్న ప్రచారంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 18 May 2025 9:15 PM IST
గుడ్న్యూస్..రాష్ట్రంలో రేపే సబ్సిడీపై సోలార్ పంపు సెట్ల పంపిణీ
తెలంగాణలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని తీసుకొస్తుంది.
By Knakam Karthik Published on 18 May 2025 8:32 PM IST
తీవ్ర విషాదం...తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజే 15 మంది చిన్నారులు మృతి
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం తీవ్ర విషాదాన్ని నింపింది
By Knakam Karthik Published on 18 May 2025 7:28 PM IST
హైదరాబాద్లో తప్పిన మరో ముప్పు..53 మంది సురక్షితం
మైలార్దేవ్పల్లిలో మరో అగ్నిప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 18 May 2025 6:56 PM IST
నిజాం కాలం నాటి నక్షాలకు మోక్షం..పైలట్ ప్రాజెక్టుగా 5 గ్రామాల్లో రీ సర్వే
రాష్ట్రంలో నిజాం కాలం నుంచి ఉన్న నక్షాలకు మోక్షం కల్పించబోతున్నామని రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...
By Knakam Karthik Published on 18 May 2025 6:35 PM IST