తెలంగాణ - Page 46
రాజకీయంగా ఎదుర్కోలేకే దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని గేమ్స్: పొన్నం
కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 17 April 2025 10:36 AM IST
గద్దర్ అవార్డులకు ఛైర్పర్సన్గా సీనియర్ నటి ఎంపిక
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి ఛైర్పర్సన్గా నటి జయసుధను ఎంపిక చేశారు
By Knakam Karthik Published on 17 April 2025 8:50 AM IST
SLBC దుర్ఘటన..సహాయక చర్యల పూర్తి కోసం టెక్నికల్ కమిటీ ఏర్పాటు
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను పూర్తి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది.
By Knakam Karthik Published on 17 April 2025 8:01 AM IST
నేటి నుంచి 'భూ భారతి' రెవెన్యూ సదస్సులు
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై నేటి నుంచి రెవెన్యూ సదస్సు జరగనున్నాయి.
By Knakam Karthik Published on 17 April 2025 7:39 AM IST
స్మితా సబర్వాల్ పోస్టుపై చట్ట ప్రకారం చర్యలు : మంత్రి
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
By Medi Samrat Published on 16 April 2025 8:49 PM IST
రీపోస్ట్ ఎఫెక్ట్.. ఐఏఎస్ స్మితా సబర్వాల్కు పోలీసుల నోటీసులు
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 16 April 2025 5:30 PM IST
దర్యాప్తు సంస్థలను మోడీ రాజకీయ స్వార్థకోసం వాడుకుంటున్నారు: టీపీసీసీ చీఫ్
ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ప్రధాని మోడీ తన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 16 April 2025 4:23 PM IST
ఒడిశాలో సింగరేణి గని ప్రారంభం..తెలంగాణకే గర్వకారణమన్న భట్టి
సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు నైనీ గని తొలిమెట్టు అని.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
By Knakam Karthik Published on 16 April 2025 3:35 PM IST
కాంగ్రెస్కు ఇప్పుడైనా జ్ఞానం వస్తుందని ఆశిస్తున్నాం.. సుప్రీంకోర్టు ఆదేశాలపై కేటీఆర్ రియాక్షన్
కంచ గచ్చిబౌలి అడవిని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
By Knakam Karthik Published on 16 April 2025 1:50 PM IST
తెలంగాణ పోలీసులకు గుర్తింపు దక్కడం గర్వకారణం: సీఎం రేవంత్
తెలంగాణ పోలీసు శాఖ దేశంలో అగ్రస్థానంలో నిలిచినందుకు సీఎం రేవంత్ రెడ్డి పోలీసు శాఖ, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
By Knakam Karthik Published on 16 April 2025 1:26 PM IST
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణిపై ట్రోల్స్.. విజయశాంతి వార్నింగ్
అన్నా లెజినోవాను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్రంగా స్పందించారు.
By Knakam Karthik Published on 16 April 2025 11:12 AM IST
ఈడీ ఛార్జ్షీట్లో అగ్రనేతల పేర్లు.. రేపు ధర్నాకు టీపీసీసీ చీఫ్ పిలుపు
సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్షీటలో చేర్చడానికి నిరసిస్తూ రేపు టీపీసీసీ ధర్నాకు పిలుపునిచ్చింది.
By Knakam Karthik Published on 16 April 2025 10:40 AM IST