తెలంగాణ - Page 254
బస్సు డిపోలు ప్రైవేటీకరణ అంటూ ప్రచారం.. నిజం లేదన్న ఆర్టీసీ యాజమాన్యం
తెలంగాణ ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది.
By Knakam Karthik Published on 23 Jan 2025 7:30 AM IST
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ.. గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం
తెలంగాణలో రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 23 Jan 2025 6:30 AM IST
హైడ్రాపై అధికార పార్టీ ఎమ్మెల్యే ఫైర్.. కూల్చివేతలను అడ్డుకున్న దానం నాగేందర్
హైదరాబాద్లోని చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. షాదన్ కళాశాల ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు...
By Knakam Karthik Published on 22 Jan 2025 6:09 PM IST
నల్గొండలో బీఆర్ఎస్ ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
నల్గొండలో భారత రాష్ట్ర సమితి (BRS) ఆధ్వర్యంలో జరగనున్న రైతు మహా ధర్నాకు తెలంగాణ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 22 Jan 2025 5:03 PM IST
వాళ్లకు పథకాలు రావనే ఆందోళన ఉంది : మంత్రి సీతక్క
నిన్న మొత్తం 3410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని మంత్రి సీతక్క తెలిపారు.
By Medi Samrat Published on 22 Jan 2025 5:00 PM IST
పేదల బాధ చూసి ఆవేశంలో కొట్టా..రియల్టర్ దాడి ఇష్యూపై ఈటల రియాక్షన్
మేడ్చల్ జిల్లా పోచారంలో పేదల భూముల కబ్జాపై కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేసినా పరిష్కారం దొరకలేదని, పేదల బాధ చూసి ఆవేశంలో దాడి చేసినట్లు ఈటల వివరణ...
By Knakam Karthik Published on 22 Jan 2025 3:41 PM IST
తెలంగాణలో రూ.10 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్..దావోస్ వేదికగా ఎంవోయూ
దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.10 వేల కోట్ల పెట్టుబడితో AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు MOU...
By Knakam Karthik Published on 22 Jan 2025 2:48 PM IST
కొత్త రేషన్కార్డులపై గ్రామాల్లో ఆందోళనలు..అర్హులైన వారికి ఇస్తామని మంత్రి క్లారిటీ
ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలంగాణ ఫౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
By Knakam Karthik Published on 22 Jan 2025 2:19 PM IST
బ్రేకింగ్: పుష్ప డైరెక్టర్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు
హైదరాబాద్లోని ప్రముఖ మూవీ డైరెక్టర్ సుకుమార్ నివాసంలో ఇన్ కం ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పుష్ప-2 మూవీ భారీ కలెక్షన్ల నేపథ్యంలో సినిమా...
By Knakam Karthik Published on 22 Jan 2025 1:53 PM IST
అర్హులందరికీ పథకాలు..ఏ పైరవీ అవసరంలేదంటూ మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 26 నుంచి నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 22 Jan 2025 1:29 PM IST
బీఆర్ఎస్ కార్యాలయలపై దాడి చేస్తే ఖబడ్దార్.. ఎమ్మెల్సీ కవిత వార్నింగ్
నల్గొండలో కాంగ్రెస్ నాయకులు గుండాల మాదిరిగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై, కార్యాలయాలపై దాడి చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మళ్లీ బీఆర్ఎస్...
By Knakam Karthik Published on 22 Jan 2025 11:32 AM IST
పామాయిల్ ఫ్యాక్టరీ, బాటిల్ క్యాప్ యూనిట్.. యూనిలీవర్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో మరో దిగ్గజ కంపెనీ యూనిలీవర్తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
By అంజి Published on 22 Jan 2025 9:30 AM IST














