తెలంగాణ - Page 243
ఏపీకి రూ.9,417 కోట్లు, తెలంగాణకు రూ.5,337 కోట్లు: అశ్వినీ వైష్ణవ్
కాజీపేట రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కొన్ని పనులకు అనుమతులు కావాలని, అందుకే ఆలస్యం అవుతోందని...
By అంజి Published on 3 Feb 2025 5:07 PM IST
తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రెండు నెలలకు పైగా చలికాలం తర్వాత.. హైదరాబాద్, తెలంగాణలో ఇప్పుడు వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి.
By అంజి Published on 3 Feb 2025 4:39 PM IST
Telangana: రేపు అసెంబ్లీలో కుల సర్వే నివేదిక ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 4న (మంగళవారం) అసెంబ్లీలో కులాల సర్వే నివేదికను ప్రవేశపెట్టనుంది.
By అంజి Published on 3 Feb 2025 2:41 PM IST
బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే కేసీఆర్ రేపు అసెంబ్లీకి రావాలి: మంత్రి పొన్నం
కేసీఆర్ రేపు అసెంబ్లీకి రావాలని తాము కోరుకుంటున్నట్లు తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే కేసీఆర్ రేపు...
By Knakam Karthik Published on 3 Feb 2025 1:58 PM IST
ఫిరాయింపుదారులపై సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్
పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
By అంజి Published on 3 Feb 2025 12:03 PM IST
Telangana: సర్కార్ బడుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 3 Feb 2025 10:04 AM IST
రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ
తెలంగాణలో కులగణన అంశంపై చర్చించేందుకు రేపు రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశం కానున్నాయి.
By Knakam Karthik Published on 3 Feb 2025 8:41 AM IST
పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్డేట్..ఈ నెలలోనే షెడ్యూల్ రిలీజ్కు ఛాన్స్
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి 15వ తేదీ లోపే ఎన్నికల షెడ్యూల్...
By Knakam Karthik Published on 2 Feb 2025 10:03 PM IST
తెలంగాణలో కులగణన సర్వే నివేదిక..ఎవరు ఎంత శాతమో తెలుసా?
ప్లానింగ్ కమిషన్ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,54,77,554 గా ఉందని.. ఇందులో మొత్తం కుటుంబాలు 1,12,15,134 ఉన్నాయని తెలిపారు. ఇందులో బీసీల...
By Knakam Karthik Published on 2 Feb 2025 8:25 PM IST
హైడ్రా పేరుతో ద్వేష రాజకీయాలు ఆపేయాలి..సీఎం రేవంత్పై హరీష్రావు ఫైర్
అనుమతులు ఉన్న వాటిని కూడా హైడ్రా పేరుతో కూలగొట్టి కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పటికైనా ద్వేష రాజకీయాలు ఆపేయాలని హరీష్ రావు...
By Knakam Karthik Published on 2 Feb 2025 7:10 PM IST
నిధులపై నోరు మెదపరా? ఇద్దరు కేంద్రమంత్రులు ఉండి ఏం ప్రయోజనం?: టీపీసీసీ చీఫ్
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది.
By Knakam Karthik Published on 2 Feb 2025 6:47 PM IST
మెరుగైన చికిత్స కోసం విదేశాలకు శ్రీతేజ్?..ఖర్చు ఎంతైనా పర్వాలేదన్న నిర్మాత!
శ్రీ తేజ్కు ఇంకా మెరుగైన అందించడానికి విదేశాలకు తీసుకెళ్లాల్సి వస్తే.. దానికి అయ్యే ఖర్చు తాను భరిస్తానని వైద్యులతో చెప్పినట్లు సమాచారం.
By Knakam Karthik Published on 2 Feb 2025 6:17 PM IST














