తెలంగాణ - Page 223
బీజేపీ, కాంగ్రెస్ కలిసి..బీఆర్ఎస్పై కుట్ర చేస్తున్నాయి: ఎమ్మెల్సీ కవిత
బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్పై దాడి చేస్తున్నాయని.. ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 12:13 PM IST
ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకే SLBC సందర్శనకు వెళ్తున్నాం, అడ్డుకోవద్దు: హరీష్ రావు
ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకే ఎస్ఎల్బీసీ సందర్శనకు వెళ్తున్నాం, అని మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 10:09 AM IST
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నేడు బీఆర్ఎస్ బృందం
ప్రమాదం జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నేడు బీఆర్ఎస్ బృందం వెళ్లనుంది.
By Knakam Karthik Published on 27 Feb 2025 8:43 AM IST
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 27 Feb 2025 8:25 AM IST
ఇక నుంచి దేవాదాయశాఖ పరిధిలోకి చార్మినార్ 'భాగ్యలక్ష్మీ' ఆలయం
హైదరాబాద్లో చార్మినార్ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి రానుంది.
By Knakam Karthik Published on 27 Feb 2025 7:45 AM IST
సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, వారిని దూషించారనే కేసులో..
వైసీపీ మద్దతు దారుడు, సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 6:58 AM IST
SLBC ఘటనలో NDRF ఆపరేషన్కు మద్దతుగా ఏరోస్పేస్ డ్రోన్లను మోహరించిన గరుడ
భారతదేశంలోని ప్రముఖ డ్రోన్ కంపెనీ గరుడ ఏరోస్పేస్, తెలంగాణలోని నాగర్ కర్నూల్ లోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ కూలిపోవడంతో జరుగుతున్న...
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 Feb 2025 6:45 PM IST
హైదరాబాద్ మెట్రో ఫేజ్-II కు అనుమతి ఇవ్వండి.. ప్రధానికి సీఎం వినతి
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
By Medi Samrat Published on 26 Feb 2025 5:17 PM IST
కమీషన్లు రావనే ఆ ప్రాజెక్టును కేసీఆర్ మూలకు పడేశారు: సీఎం రేవంత్
కమీషన్లు రావనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కేసీఆర్ మూలకు పడేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 4:49 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి..జూమ్ మీటింగ్లో టీపీసీసీ చీఫ్
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నాయకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 2:13 PM IST
ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన విమానం లేట్..శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొందరు ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 2:01 PM IST
Tunnel collapse: సొరంగం చివరి స్థానానికి రెస్క్యూ బృందాలు.. కనిపించని కార్మికుల జాడ!
తెలంగాణలోని కూలిపోయిన SLBC సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించడానికి పనిచేస్తున్న రెస్క్యూ బృందాలు సొరంగం చివరి స్థానానికి చేరుకుని...
By అంజి Published on 26 Feb 2025 1:00 PM IST














