తెలంగాణ - Page 146
గోవధ నిరోధక చట్టం: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ
గోవధ మరియు జంతు సంరక్షణ చట్టం అమలుపై వివరణ కోరుతూ తెలంగాణ హైకోర్టు జూన్ 4 బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
By అంజి Published on 5 Jun 2025 9:23 AM IST
ఇందిరమ్మ ఇళ్ల పథకం.. మరో అదిరిపోయే అప్డేట్
ఇళ్ల పథకానికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
By అంజి Published on 5 Jun 2025 7:39 AM IST
Telangana: నేడే కేబినేట్ భేటీ.. యువ వికాసం, ఉద్యోగుల డిమాండ్లు, కొత్త పోస్టులపై కీలక నిర్ణయాలు!
నేడు జరిగే కేబినేట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 5 Jun 2025 7:08 AM IST
అన్నదాతలకు శుభవార్త.. త్వరలోనే ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు!
నేడు సచివాలయంలో జరిగే సమావేశంలో రైతులకు రైతు భరోసా ఆర్థిక సహాయం పంపిణీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
By అంజి Published on 5 Jun 2025 6:34 AM IST
ఉద్యోగుల సమస్యల పరిష్కారం బాధ్యత మాదే: డిప్యూటీ సీఎం భట్టి
ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా ప్రభుత్వం బాధ్యత, సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సబ్ కమిటీని, అధికారుల కమిటీని...
By Knakam Karthik Published on 4 Jun 2025 9:52 PM IST
ఎర్రగడ్డ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్
హైదరాబాద్ ఎర్రగడ్డలోని మెంటల్ కేర్ సెంటర్లో ఫుడ్ పాయిజన్పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది
By Knakam Karthik Published on 4 Jun 2025 8:30 PM IST
Video: వృద్ధ రైతుపై పోలీసు దాష్టీకం..సర్వత్రా విమర్శలు
నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఓ వృద్ధ రైతుపై ఏఎస్ఐ అమానవీయంగా ప్రవర్తించారు
By Knakam Karthik Published on 4 Jun 2025 4:33 PM IST
చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొన్నం
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ నెల 8వ తేదీన చేప ప్రసాదం పంపిణీ జరగనుంది
By Knakam Karthik Published on 4 Jun 2025 3:38 PM IST
కేసీఆర్ ఏం తప్పు చేశారు: ఎమ్మెల్సీ కవిత
రాజకీయ దురుద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ పేరిట నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
By అంజి Published on 4 Jun 2025 12:58 PM IST
Telangana: భారీ శుభవార్త.. వారికి రూ.18,000
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. చేనేత కార్మికుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన 'తెలంగాణ నేతన్నకు భరోసా' పథకంకు సంబంధించి కీలక...
By అంజి Published on 4 Jun 2025 6:50 AM IST
ఇన్స్టాగ్రామ్లో మొదలైన గొడవ.. కారుతో ఢీకొట్టే దాకా..!
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో థార్ వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
By Medi Samrat Published on 3 Jun 2025 7:45 PM IST
కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన TPCC..ఈ నెల 10 నుంచే అమల్లోకి
హైదరాబాద్ గాంధీభవన్లో ఈ నెల 10వ తేదీ నుంచి టీపీసీసీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Knakam Karthik Published on 3 Jun 2025 5:15 PM IST














