You Searched For "NationalNews"
సుశీల్ కుమార్ మోడీ కన్నుమూత.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సుశీల్ మోదీ సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మరణించారు.
By Medi Samrat Published on 14 May 2024 7:51 AM IST
నేలకూలిన హోర్డింగ్.. తొమ్మిది మంది మృతి.. 70 మందికి గాయాలు
ముంబైలో సోమవారం బలమైన ఈదురుగాలులు వీచాయి. ఈ సీజన్లో తొలి వర్షంతో పాటు వీచిన ఈదురుగాలులు ఘట్కోపర్ ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి
By Medi Samrat Published on 14 May 2024 6:22 AM IST
Third Phase LS polls : దేశవ్యాప్తంగా 93 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం
11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న 93 లోక్సభ నియోజకవర్గాల్లో మూడో దశ ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది
By Medi Samrat Published on 7 May 2024 8:40 AM IST
భార్యతో అసహజ శృంగారం అత్యాచారం కాదు
భార్యతో అసహజ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది.
By Medi Samrat Published on 4 May 2024 10:46 AM IST
తగలబడుతున్న అటవీ ప్రాంతం.. ఒక్కరోజే 31 ప్రదేశాలలో చెలరేగిన మంటలు
ఉత్తరాఖండ్లో పెరుగుతున్న వేడితో అక్కడి అడవులలో మంటలు చెలరేగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 24 గంటల్లో 31 కొత్త అగ్నిప్రమాదాలు సంభవించాయి
By Medi Samrat Published on 27 April 2024 10:43 AM IST
ప్రమాదంలో గాయపడిన యజమానిని కాపాడుకునేందుకు ఆ గుర్రం చాలా ప్రయత్నించింది.. కానీ..
ఒక వ్యక్తి స్నేహంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి ద్రోహం చేసే అవకాశం ఉంది. కానీ జంతువుతో స్నేహంగా ఉంటే.. అవి మన మరణం వరకు కొనసాగిస్తాయి
By Medi Samrat Published on 23 April 2024 8:29 AM IST
తాగిన మత్తు.. ఎవరో కూడా తెలియని వ్యక్తిని హోటల్ టెర్రస్ నుండి తోసేశారు..!
బరేలీలోని ఒక వ్యాపారవేత్త ఒక వ్యక్తిని ఫైవ్ స్టార్ హోటల్ టెర్రస్ నుండి తోసి వేసి పట్టుబడ్డాడు.
By M.S.R Published on 22 April 2024 2:00 PM IST
పోలీసులపై రాడ్లతో దాడి చేసిన నైజీరియన్స్
కర్ణాటక రాజధాని బెంగుళూరులో నైజీరియన్లు పోలీసులు మీద దాడికి తెగబడ్డారు. నైజీరియన్ పౌరుల బృందం డ్రగ్స్ సేవిస్తున్నారనే సమాచారంతో వారి నివాసంపై సెంట్రల్...
By Medi Samrat Published on 19 April 2024 6:45 PM IST
పార్లమెంట్ ఎన్నికలు : కొనసాగుతున్న తొలిదశ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
పార్లమెంట్ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. చెన్నై దక్షిణ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తమిళిసై చెన్నై సాలిగ్రామం పోలింగ్ బూత్లో తన ఓటు హక్కు...
By అంజి Published on 19 April 2024 10:04 AM IST
కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పెంచుకోడానికి కావాలనే అలాంటి పనులు చేస్తున్నారు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని.. ఉద్దేశపూర్వకంగానే మామిడిపండ్లు తింటున్నారని
By Medi Samrat Published on 18 April 2024 4:45 PM IST
BREAKING: నాల్గవ విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
దేశంలో నాలుగో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దేశంలోని 96 లోక్సభ స్థానాలకు, ఏపీ బీహార్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
By అంజి Published on 18 April 2024 7:42 AM IST
ఎక్స్ ప్రెస్ వే మీద ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్వేపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ట్రైలర్ ట్రక్కును ఢీకొనడంతో పది మంది మృతి చెందగా
By Medi Samrat Published on 17 April 2024 6:45 PM IST