You Searched For "NationalNews"
ఉగ్రదాడి జరుగుతుందని ప్రధాని మోదీకి ముందే తెలుసు : ఖర్గే
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద దాడి జరగవచ్చని ఇంటెల్ నివేదిక ప్రధాని నరేంద్ర మోదీకి ముందే అందిందని, ఆ తర్వాత ఆయన కేంద్రపాలిత ప్రాంతానికి తన పర్యటనను రద్దు...
By Medi Samrat Published on 6 May 2025 7:15 PM IST
గుజరాత్లో వర్ష బీభత్సం.. 14 మంది మృత్యువాత
గుజరాత్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
By Medi Samrat Published on 6 May 2025 3:33 PM IST
పాకిస్తాన్పై చర్యలకు సిద్ధమవుతున్నారా.? 24 గంటల్లో రెండోసారి ప్రధానిని కలిసిన అజిత్ దోవల్
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
By Medi Samrat Published on 6 May 2025 2:33 PM IST
మూడు కొత్త కార్యక్రమాలు చేపట్టిన ఎన్నికల సంఘం
ఓటర్ల జాబితాల ఖచ్చితత్వాన్ని మరింతగా మెరుగుపరచడం, ఓటువేసే ప్రక్రియను పౌరులకు మరింత సులభతరం చేసే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం మూడు...
By Medi Samrat Published on 1 May 2025 8:28 PM IST
ఉగ్రవాదులు ప్రాణాలతో ఉండరు.. సెలెక్టివ్గా హతమారుస్తాం : అమిత్ షా
ఉగ్రవాదాన్ని దాని మూలాల నుంచి పెకిలించివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
By Medi Samrat Published on 1 May 2025 6:39 PM IST
'పాకిస్తాన్ జిందాబాద్' అన్నందుకు కొట్టి చంపారు.. వివరాలు వెల్లడించిన హోం మంత్రి
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాక్పై దేశవ్యాప్తంగా ఆగ్రహ వాతావరణం నెలకొంది.
By Medi Samrat Published on 29 April 2025 3:31 PM IST
ఢిల్లీలో ఐదు వేల మంది పాకిస్థానీలను గుర్తించిన ఇంటెలిజెన్స్ బ్యూరో
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై భారత్ కఠినంగా వ్యవహరిస్తుంది.
By Medi Samrat Published on 27 April 2025 2:10 PM IST
భారత్ వ్యతిరేక పోస్టులు.. ఆరుగురు అరెస్ట్.. మరిన్ని అరెస్టులు ఉంటాయి.. సీఎం హెచ్చరిక
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత సోషల్ మీడియాలో భారతదేశ వ్యతిరేక కంటెంట్ను పోస్ట్ చేశారనే ఆరోపణలపై అస్సాం పోలీసులు...
By Medi Samrat Published on 26 April 2025 6:30 PM IST
Video : అమిత్ షా ఎదుట కన్నీటి పర్యంతమైన మృతుల కుటుంబ సభ్యులు
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో క్రూరమైన ఉగ్రవాద దాడికి పాల్పడిన నిందితులను న్యాయస్థానం ముందుకు తీసుకువస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం...
By Medi Samrat Published on 23 April 2025 12:30 PM IST
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. 27 మంది మృతి
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు.
By Medi Samrat Published on 22 April 2025 9:23 PM IST
దూబే వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదు: జేపీ నడ్డా
సుప్రీంకోర్టు మత విద్వేషాలను రెచ్చగొడుతోందన్న బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు.
By అంజి Published on 20 April 2025 10:46 AM IST
నక్సలైట్లందరూ వీలైనంత త్వరగా లొంగిపోవాలి : అమిత్ షా
దేశంలో దాగి ఉన్న నక్సలైట్లందరూ వీలైనంత త్వరగా లొంగిపోవాలని, ప్రభుత్వ లొంగుబాటు విధానాన్ని అనుసరించడం ద్వారా ప్రధాన స్రవంతిలో చేరాలని కేంద్ర హోంమంత్రి...
By Medi Samrat Published on 18 April 2025 9:11 PM IST