You Searched For "NationalNews"
గుడ్న్యూస్.. రైతుల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేసిన ప్రధాని
కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.
By Medi Samrat Published on 24 Feb 2025 4:30 PM IST
ప్రతిపక్ష నేతగా ఎన్నికైన మాజీ సీఎం అతీషి
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.
By Medi Samrat Published on 23 Feb 2025 2:36 PM IST
సమయం దగ్గర పడుతోంది రైతన్నా.!
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 19వ విడతను ఫిబ్రవరి 24న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు.
By Medi Samrat Published on 21 Feb 2025 7:25 PM IST
20,000 మంది పైలట్స్ కావాలి
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లో భారతదేశం ఒకటి. పెరుగుతున్న విమాన ప్రయాణ డిమాండ్ను తీర్చడానికి రాబోయే సంవత్సరాల్లో...
By Medi Samrat Published on 20 Feb 2025 5:06 PM IST
నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేఖా గుప్తా
ఢిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఇవాళ రామ్లీలా మైదాన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
By Medi Samrat Published on 20 Feb 2025 7:52 AM IST
సాయంత్రం కాదు ఉదయమే.. ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకార షెడ్యూల్ మార్పు..!
ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఫిబ్రవరి 19న బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది,
By Medi Samrat Published on 18 Feb 2025 3:16 PM IST
అతడి పోలీసు యూనిఫామ్పై డౌట్ వచ్చింది.. ఆ అనుమానమే నిజం అయ్యింది..!
50 ఏళ్ల వ్యక్తి పోలీసు యూనిఫాంపై అనుమానం రావడంతో ఆదివారం నాడు ఉత్తరప్రదేశ్ లోని ఎటా జిల్లాలో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 17 Feb 2025 9:30 PM IST
విదేశీ మహిళపై అత్యాచారం.. జీవిత ఖైదు విధించిన కోర్టు
2017లో గోవాలోని బీచ్లో శవమై కనిపించిన బ్రిటిష్-ఐరిష్ బ్యాక్ప్యాకర్పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో వికత్ భగత్కు గోవాలోని సెషన్స్ కోర్టు జీవిత...
By Medi Samrat Published on 17 Feb 2025 9:15 PM IST
బీహార్ను వణికించిన భూకంపం
ఢిల్లీ-ఎన్సీఆర్లో ఉదయం భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 17 Feb 2025 9:31 AM IST
పదవీ విరమణ చేయనున్న సీఈసీ.. రాష్ట్రపతి ఎన్నికల నుంచి ఢిల్లీ ఎలక్షన్ వరకూ ఎన్నో సవాళ్లు..
ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (సీఈసీ) మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు.
By Medi Samrat Published on 15 Feb 2025 9:30 AM IST
ఆ ఏడుగురు మహిళలు ఎలాంటి తప్పు చేయలేదు
గత ఏడాది పొట్టి దుస్తులు ధరించి బార్లో అశ్లీల నృత్యాలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు మహిళలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 3:04 PM IST
ఒంటరిగానే పోటీ చేస్తాం.. ఎవరి సహాయం అవసరం లేదు : మమతా బెనర్జీ
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు.
By Medi Samrat Published on 11 Feb 2025 9:24 AM IST