You Searched For "NationalNews"
విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఇండిగో విమాన సర్వీసులు అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో కొన్ని విమానయాన సంస్థలు అడ్డగోలుగా ఛార్జీలు పెంచడంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు...
By Medi Samrat Published on 6 Dec 2025 4:16 PM IST
బాబ్రీ నిర్మిస్తానన్న ఎమ్మెల్యేపై.. దీదీ కన్నెర్ర
బెంగాల్లో బాబ్రీ మసీదుకు పునాది వేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ నేత, భరత్పూర్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్పై వేటు వేశారు.
By Medi Samrat Published on 4 Dec 2025 9:20 PM IST
ఇండిగో విమాన సర్వీసుల్లో అనుకోని అడ్డంకులు
దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో అడ్డంకులు ఎదురయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, ముంబై, హైదరాబాద్లో 70కి పైగా ఇండిగో విమాన సర్వీసులు...
By Medi Samrat Published on 3 Dec 2025 8:30 PM IST
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Medi Samrat Published on 28 Nov 2025 8:30 PM IST
సరిహద్దులు అతి త్వరలో మారుతాయి.. సింధ్ను భారత్ తిరిగి పొందుతుంది : రాజ్నాథ్ సింగ్
సింధ్ నేడు భారత్లో భాగం కానప్పటికీ, సరిహద్దులు ఎప్పుడైనా మారవచ్చని, సింధు భారత్కు తిరిగి వచ్చే అవకాశం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
By Medi Samrat Published on 23 Nov 2025 9:10 PM IST
'మీకు ఓట్లు ఉన్నాయి.. నా దగ్గర డబ్బు ఉంది' : ఓటర్లకు అజిత్ పవార్ బెదిరింపులు
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పూణెలోని మాలెగావ్లో మాట్లాడుతూ.. తమ పార్టీ అభ్యర్థులను ఎన్నుకుంటే, నగరానికి నిధుల కొరత లేకుండా చూసుకుంటానని...
By Medi Samrat Published on 23 Nov 2025 7:24 AM IST
వైస్ ప్రెసిడెంట్ CP రాధాకృష్ణన్ను కలిసిన జగదీప్ ధంఖర్
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్తో మంగళవారం మాజీ ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 18 Nov 2025 4:21 PM IST
నిన్న డీకే.. నేడు సిద్ధరామయ్య.. నెక్ట్స్ మంత్రివర్గ విస్తరణ.?
కర్ణాటక ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యే...
By Medi Samrat Published on 17 Nov 2025 3:58 PM IST
Delhi Blast : సూసైడ్ బాంబర్తో కలిసి పేలుళ్లకు కుట్ర పన్నిన వ్యక్తిని అరెస్టు చేసిన ఎన్ఐఏ
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పురోగతి సాధించింది.
By Medi Samrat Published on 16 Nov 2025 8:32 PM IST
Red Fort Blast : పేలుడు జరిగిన రహదారిపై రాకపోకలు ప్రారంభం
ఎర్రకోట పేలుడు తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మూసివేయబడిన సంఘటన స్థలానికి వెళ్లే రహదారి ఇప్పుడు సాధారణ ప్రజలకు తెరవబడింది.
By Medi Samrat Published on 15 Nov 2025 5:12 PM IST
జమ్మూ కాశ్మీర్లో సత్తా చాటిన బీజేపీ
జమ్మూకశ్మీర్లోని నాగ్రోటా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా ఘన విజయం సాధించారు.
By Medi Samrat Published on 14 Nov 2025 9:18 PM IST
జైలులో ఉన్నా కూడా 28000 ఓట్ల తేడాతో గెలిచాడు.!
జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు అనంత్ సింగ్, జన్ సురాజ్ పార్టీ (జెఎస్పి) మద్దతుదారుడి హత్య కేసులో అరెస్టు అయి ప్రస్తుతం జైలులో ఉన్నాడు.
By Medi Samrat Published on 14 Nov 2025 6:47 PM IST











