You Searched For "National News"
నేటి నుంచే 'భారత్ రైస్' విక్రయాలు.. కిలో రూ.29
కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న భారత్ బియ్యం విక్రయాలు ఈ రోజు ప్రారంభం అవుతాయి. కిలో రూ.29 చొప్పున వీటిని విక్రయించనున్నారు.
By అంజి Published on 6 Feb 2024 8:56 AM IST
Budget 2024: శాఖలు, పథకాల వారీగా బడ్జెట్ కేటాయింపు ఇవే
2023-24 ఆర్థిక సంవత్సరానికి 47.66 లక్షల కోట్ల రూపాయలతో పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్.
By అంజి Published on 1 Feb 2024 1:20 PM IST
Budget 2024: 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. బడ్జెట్ హైలైట్స్ ఇవీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రసంగం ముగిసింది. మధ్యంతర బడ్జెట్ కావడంతో ఈసారి కాస్త తొందరగానే కేంద్రమంత్రి ప్రసంగం...
By అంజి Published on 1 Feb 2024 12:32 PM IST
'పేదలకు రూ.34 లక్షల కోట్లు అందించాం'.. బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ
లోక్సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు లోక్సభలో కేంద్ర పద్దను...
By అంజి Published on 1 Feb 2024 11:30 AM IST
Budget 2024: నేడే మధ్యంతర బడ్జెట్.. సర్వం సిద్ధం
ఈ ఏడాది చివర్లో జరిగే లోక్సభ ఎన్నికలకు ముందు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
By అంజి Published on 1 Feb 2024 8:37 AM IST
Budget 2024: త్వరలో బడ్జెట్.. నిరుద్యోగులకు కేంద్రం పెద్దపీట వేయబోతోందా?
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2024వ తేదీ నాడు పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
By అంజి Published on 29 Jan 2024 10:00 AM IST
వెంకయ్య నాయుడు, చిరంజీవి సహా 132 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు
మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, నటులు వైజయంతిమాల బాలి, కొణిదెల చిరంజీవి హా 132 మంది ప్రముఖులకు గురువారం నాడు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను...
By అంజి Published on 26 Jan 2024 6:12 AM IST
Budget 2024: ఆర్ధిక మంత్రి కీలక ప్రకటనలు చేయబోతున్నారా?
ఫిబ్రవరి దగ్గరపడుతుండడంతో ఆర్థిక పరిస్థితిపై సమీక్ష, బడ్జెట్పై ఫోకస్ పెరిగింది. మరికొద్ది నెలల్లో దేశంలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.
By అంజి Published on 25 Jan 2024 10:28 AM IST
ఆడపిల్లలు.. మన దేశ ఛేంజ్ మేకర్స్: ప్రధాని మోదీ
ఆడ పిల్లలు నేర్చుకోవడానికి, ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న దేశాన్ని నిర్మించడానికి తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని మోదీ...
By అంజి Published on 24 Jan 2024 11:24 AM IST
కోచింగ్ సెంటర్లకు కేంద్రం కొత్త రూల్స్ జారీ
విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కోచింగ్ సెంటర్లు 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న విద్యార్థులను చేర్చుకోకూడదు
By అంజి Published on 19 Jan 2024 6:47 AM IST
'హిట్ అండ్ రన్ ప్రమాదాల్లో నష్టపరిహారం పెంచే అవకాశం'.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
ఢీ కొట్టి పరుగెత్తే ప్రమాదాల్లో మరణాలు, తీవ్ర గాయాలు జరిగితే పరిహారం మొత్తాన్ని ఏటా పెంచవచ్చో లేదో పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని...
By అంజి Published on 15 Jan 2024 9:45 AM IST
రామమందిర ప్రతిష్ఠాపన రోజు.. ఈ రాష్ట్రాల్లో మద్యంపై నిషేధం
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22న జరగనుంది. ఈ సందర్భంగా పవిత్రతను కాపాడే ప్రయత్నంలో.. పలు రాష్ట్రాలు జనవరి 22న "డ్రై డేస్"గా ప్రకటించాయి.
By అంజి Published on 12 Jan 2024 9:37 AM IST











