You Searched For "National News"
ఈడీ, సీబీఐ పనుల్లో నేను జోక్యం చేసుకోను: ప్రధాని మోదీ
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014 తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సామర్థ్యం మెరుగుపడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
By అంజి Published on 21 April 2024 8:34 AM IST
రాజ్యాంగ రూపకర్తల్లో 90 శాతం సనాతనీలే.. అంబేద్కర్ కూడా మార్చలేరు: ప్రధాని మోదీ
బిహార్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని దూషించే వాళ్లు ఒక్క విషయం తెలుసుకోవాలని అన్నారు.
By అంజి Published on 17 April 2024 8:10 AM IST
బీజేపీ మేనిఫెస్టో రిలీజ్: మరో ఐదేళ్లపాటు ఉచిత రేషన్.. సంచలన హామీలు
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలోనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో-2024 విడుదలైంది.
By అంజి Published on 14 April 2024 10:52 AM IST
ప్రధాని మోదీతో సమావేశం కోసం.. ఎదురుచూస్తున్నానన్న మస్క్
టెస్లా వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలాన్ మస్క్ ఈ నెలాఖరున భారత్లో పర్యటించి ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. మస్క్ ఎక్స్లో ఈ విషయాన్ని ధృవీకరించారు
By అంజి Published on 11 April 2024 9:25 AM IST
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. 30 లక్షల ఉద్యోగాల భర్తీ.. మహిళలకు ఏడాదికి రూ.లక్ష
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. న్యాయ్ యాత్ర పేరుతో 48 పేజీల మేనిఫెస్టోను కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు.
By అంజి Published on 5 April 2024 12:32 PM IST
నాటకంలో రాముడిని 'ఎగతాళి చేశారని'.. యూనివర్శిటీ వెబ్సైట్పై హ్యాకర్లు దాడి
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాండిచ్చేరి విశ్వవిద్యాలయం యొక్క వెబ్సైట్పై భారతీయ హ్యాకర్ల బృందం దాడి చేసింది.
By అంజి Published on 5 April 2024 6:38 AM IST
'అరుణాచల్ ప్రదేశ్.. భారత్ అంతర్భాగం'.. చైనాకు మాస్ వార్నింగ్
చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది.
By అంజి Published on 2 April 2024 9:09 AM IST
ఉపాధి హామీ కూలీల కనీస వేతనం పెంపు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పని చేస్తున్న కూలీల కనీస వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.300గా నిర్ణయించింది.
By అంజి Published on 28 March 2024 7:53 AM IST
ఉపాధి హామీ కూలీలకు గుడ్న్యూస్.. దినసరీ కూలీ పెంపు
ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం అందజేస్తున్న దినసరి కూలీ డబ్బులను పెంచనున్నట్టు పేర్కొంది.
By అంజి Published on 26 March 2024 6:46 AM IST
ఉగ్రవాద సంస్థలో చేరతానని నెట్టింట పోస్ట్.. ఐఐటీ విద్యార్థి అరెస్ట్
ఇస్లామిక్ స్టేట్కు విధేయత చూపుతున్నాడని ఆరోపిస్తూ ఐఐటీ-గౌహతి విద్యార్థిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 24 March 2024 9:00 AM IST
25 హామీలతో.. ఎన్నికలకు సై అంటోన్న కాంగ్రెస్
పదేళ్ల మోదీ ప్రభుత్వ దుష్పరిపాలన, అన్యాయంతో దేశవ్యాప్తంగా ప్రజలు విసిగిపోయారని, భారతదేశం మార్పును కోరుకుంటోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్...
By అంజి Published on 20 March 2024 9:00 AM IST
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్కు అస్వస్థత
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, ఛాతిలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమె.. నిన్న రాత్రి మహారాష్ట్రలోని పుణేలో గల భారతి...
By అంజి Published on 14 March 2024 9:47 AM IST











