You Searched For "National News"
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం.. ఎమ్మెల్యేల బాహాబాహీ
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 7 Nov 2024 12:29 PM IST
మదర్సాలపై హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీం
ఉత్తరప్రదేశ్లోని 16000 మదర్సాలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. వాటి నిర్వహణకు సంబంధించిన 20044 నాటి చట్టం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది.
By అంజి Published on 5 Nov 2024 12:31 PM IST
బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత
జమ్మూకశ్మీర్లోని బీజేపీ ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఫరీదాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం...
By అంజి Published on 1 Nov 2024 7:33 AM IST
త్వరలోనే 'మేడిన్ ఇండియా' విమానాలు: ప్రధాని మోదీ
భారత్ను ఏవియేషన్ హబ్గా మార్చేందుకు ఎప్పుడో పని ఆరంభించామని ప్రధాని మోదీ అన్నారు.
By అంజి Published on 28 Oct 2024 1:00 PM IST
గుడ్న్యూస్.. వీటిపై తగ్గనున్న జీఎస్టీ!
రానున్న జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
By అంజి Published on 28 Oct 2024 7:02 AM IST
విమానాలకు బాంబు బెదిరింపులపై లోతైన దర్యాప్తు జరుగుతోంది: కేంద్రమంత్రి రామ్మోహన్
విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు.
By అంజి Published on 27 Oct 2024 11:54 AM IST
భారత ఆకాశ మార్గం పూర్తి సురక్షితం: బీసీఏఎస్
భారత్ మీదుగా ప్రయాణించే విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడంపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ స్పందించింది.
By అంజి Published on 20 Oct 2024 8:57 AM IST
హెల్త్, టర్మ్ పాలసీదార్లకు ఊరట.. త్వరలోనే తుది నిర్ణయం!
హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై గూడ్స్ అండ్ ట్యాక్స్ని (జీఎస్టీ)ని మినహాయించాలని కోరుతున్న పాలసీదారుల ఆశలు నెరవేరేలా...
By అంజి Published on 20 Oct 2024 7:18 AM IST
జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు.
By అంజి Published on 16 Oct 2024 12:19 PM IST
నేడు రతన్ టాటా అంత్యక్రియలు.. సంతాప దినంగా ప్రకటించిన మహారాష్ట్ర సర్కార్
పారిశ్రామికవేత్త రతన్ టాటాకు నివాళులర్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం రాష్ట్రంలో సంతాప దినంగా ప్రకటించిందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
By అంజి Published on 10 Oct 2024 8:20 AM IST
కిడ్నాప్నకు గురైన జవాన్ మృతదేహం లభ్యం
జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు కిడ్నాప్కు గురైన భారత ఆర్మీ జవాను శరీరంపై బుల్లెట్ గాయాలతో మరణించినట్లు పోలీసు వర్గాలు బుధవారం,...
By అంజి Published on 9 Oct 2024 12:47 PM IST
వడ్డీరేట్లు తగ్గించని ఆర్బీఐ
తాజాగా వడ్డీరేట్లను తగ్గించడం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. రెపోరేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నామని పేర్కొన్నారు.
By అంజి Published on 9 Oct 2024 11:28 AM IST











