You Searched For "National News"
'హిందీకి.. దేశాన్ని ఏకం చేసే దమ్ముంది'.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
దేశాన్ని ఏకం చేయడానికి హిందీ భాషకు ఉన్న సామర్థ్యాన్ని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ శనివారం హైలెట్ చేశారు.
By అంజి Published on 8 Dec 2024 8:04 AM IST
నేడే మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం... హాజరుకానున్న ప్రధాని
మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
By అంజి Published on 5 Dec 2024 8:00 AM IST
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పేరు.. బీజేపీ సమావేశంలో క్లియర్
భారతదేశ ఆర్థిక రాజధానిలో మహాయుతి కూటమి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుల సస్పెన్స్కు ముగింపు పలికింది.
By అంజి Published on 4 Dec 2024 1:05 PM IST
త్వరలోనే కొత్త పాన్కార్డులు.. ఉచితంగానే పంపిణీ చేయనున్న కేంద్రం
పాన్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. దీని కోసం రూ.1435 కోట్లు కేటాయించింది.
By అంజి Published on 3 Dec 2024 11:18 AM IST
పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ప్రారంభం వాయిదా?
ప్రతిష్టాత్మక పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ప్రారంభం వాయిదా వేయబడింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని రెండు వర్గాలు పైనాన్షియల్ ఎక్స్ప్రెస్కి ఈ...
By అంజి Published on 2 Dec 2024 7:11 AM IST
పార్లమెంట్ లో ముగ్గురు గాంధీలు.. ఎన్నో దశాబ్దాల తర్వాత
నెహ్రూ - గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు ఇప్పుడు పార్లమెంట్ లో ఉండనున్నారు. దశాబ్దాల తర్వాత తొలిసారిగా ముగ్గురు గాంధీలు పార్లమెంటులో ఉండనున్నారు.
By అంజి Published on 28 Nov 2024 1:00 PM IST
రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. త్వరలోనే అందుబాటులోకి 1000 జనరల్ కోచ్లు
ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెల ఆఖరులోగా 370 రైళ్లకు అదనంగా 1000 జనరల్ బోగీలను చేర్చనున్నట్టు ప్రకటించింది.
By అంజి Published on 20 Nov 2024 6:32 AM IST
బిజినెస్ పెట్టాలనుకునే మహిళలకు గుడ్న్యూస్.. రూ.5 కోట్ల ప్రభుత్వ సాయం
నేటి ఆధునిక సమాజంలో పురుషులకు ఏమాత్రం తగ్గకుండా, వారితో సమానంగా అన్నింటిలో ముందుంటున్నారు స్త్రీలు.
By అంజి Published on 19 Nov 2024 7:23 AM IST
సనాతన ధర్మం కోసం.. ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని గెలిపించాలి: పవన్ కల్యాణ్
మహారాష్ట్ర ప్రజలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న లాతూర్, భోకర్ తదితర పట్టణాల్లో పవన్ మహాయుతి కూటమి తరఫున ప్రచారం...
By అంజి Published on 17 Nov 2024 8:08 AM IST
జమ్మూలో ప్రత్యేక రైల్వే డివిజన్: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
జమ్మూకు ప్రత్యేక రైల్వే డివిజన్ వస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనను...
By అంజి Published on 15 Nov 2024 10:23 AM IST
ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమైన కేంద్రం
ఈపీఎఫ్వో (ఉద్యోగుల భవిష్య నిధి) గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు 'ఎకనామిక్స్ టైమ్స్'...
By అంజి Published on 12 Nov 2024 7:09 AM IST
కేంద్రం తీసుకొచ్చిన పెన్షన్ పథకం.. ఇలా చేస్తే ప్రతి నెలా రూ.3 వేలు
వయస్సు పైబడ్డాక సంపాదించడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఆ సమయంలో పెన్షన్ లభిస్తే.. ఆ డబ్బు వారికి కాస్త ఆసరాని అందిస్తుంది.
By అంజి Published on 11 Nov 2024 7:37 AM IST











