You Searched For "LatestNews"

MLA Prakash Goud : సీఎం పార్టీలోకి ఆహ్వానించారు.. కానీ కార్య‌క‌ర్త‌లు మాత్రం..
MLA Prakash Goud : సీఎం పార్టీలోకి ఆహ్వానించారు.. కానీ కార్య‌క‌ర్త‌లు మాత్రం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శుక్రవారం సమావేశమైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నియోజకవర్గంకు సంబంధించి పలు సమస్యలపై చర్చించినట్లు తెలిపారు

By Medi Samrat  Published on 20 April 2024 6:14 PM IST


కోట్ల ఆస్తులున్న నేతలు.. ఎవరెవరి దగ్గర ఎన్నేసి కోట్లు ఉన్నాయంటే.?
కోట్ల ఆస్తులున్న నేతలు.. ఎవరెవరి దగ్గర ఎన్నేసి కోట్లు ఉన్నాయంటే.?

కడపకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌ పుంగనూరు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 20 April 2024 5:00 PM IST


అన్న‌కు కోట్ల‌ల్లో బాకీ ప‌డ్డ ష‌ర్మిల‌
అన్న‌కు కోట్ల‌ల్లో బాకీ ప‌డ్డ ష‌ర్మిల‌

కడప లోక్ సభకు పోటీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమె సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద రూ.82,58,15,000 అప్పు...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 20 April 2024 4:11 PM IST


మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ వార్నింగ్‌
'మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే'.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ వార్నింగ్‌

దేశంలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆనాడు ఇక్కడి ప్రజలు మెదక్ గడ్డపై ఇందిరమ్మను గెలిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on 20 April 2024 3:35 PM IST


అధికారంలో లేని కేసీఆర్ గేమ్ ఆడితే.. సీఎం రేవంత్ గేమ్ అడకుండా ఉంటాడా..? : జగ్గారెడ్డి
అధికారంలో లేని కేసీఆర్ గేమ్ ఆడితే.. సీఎం రేవంత్ గేమ్ అడకుండా ఉంటాడా..? : జగ్గారెడ్డి

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్లు.. 76 ఏండ్ల క్రితం.. ఉన్న పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్టులు.. బీజేపీ చరిత్ర 40 ఏండ్ల చరిత్రనే.. ఇది ప్రజలు...

By Medi Samrat  Published on 19 April 2024 9:15 PM IST


హైదరాబాద్ లో ర్యాలీకి అనుమతించిన హై కోర్టు
హైదరాబాద్ లో ర్యాలీకి అనుమతించిన హై కోర్టు

ఏప్రిల్ 23న హనుమాన్ జయంతి సందర్భంగా భజరంగ్ సేన మోటార్‌సైకిల్ ర్యాలీని నిర్వహించేందుకు అనుమతి లభించింది

By Medi Samrat  Published on 19 April 2024 7:15 PM IST


పోలీసులపై రాడ్లతో దాడి చేసిన‌ నైజీరియన్స్
పోలీసులపై రాడ్లతో దాడి చేసిన‌ నైజీరియన్స్

కర్ణాటక రాజధాని బెంగుళూరులో నైజీరియన్లు పోలీసులు మీద దాడికి తెగబడ్డారు. నైజీరియన్ పౌరుల బృందం డ్రగ్స్ సేవిస్తున్నారనే సమాచారంతో వారి నివాసంపై సెంట్రల్...

By Medi Samrat  Published on 19 April 2024 6:45 PM IST


భార్య కొడుతోంది.. విడాకులు ఇప్పించండి : గాయాలు చూపించిన భర్త(వీడియో)
భార్య కొడుతోంది.. విడాకులు ఇప్పించండి : గాయాలు చూపించిన భర్త(వీడియో)

ఏప్రిల్ 19, శుక్రవారం నాడు ఓ వ్యక్తి.. తన భార్య నుండి విడాకులు ఇప్పించకపోతే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో కొంపల్లిలో కలకలం రేగింది

By Medi Samrat  Published on 19 April 2024 5:37 PM IST


బీఆర్ఎస్‌కు మ‌రో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే
బీఆర్ఎస్‌కు మ‌రో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

పార్లమెంట్ ఎన్నికలవేళ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు

By Medi Samrat  Published on 19 April 2024 4:15 PM IST


ఈ సాయంత్రానికి నీ దొడ్లో ఎంత  మంది ఉంటారో లెక్క పెట్టుకో.. కేసీఆర్‌కు రేవంత్ స‌వాల్‌
ఈ సాయంత్రానికి నీ దొడ్లో ఎంత మంది ఉంటారో లెక్క పెట్టుకో.. కేసీఆర్‌కు రేవంత్ స‌వాల్‌

ఆనాడు పాలమూరు ఊరు లేకపోయినా, పార్లమెంట్ లో నోరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారు. పాలమూరు ఎంపీగా కేసీఆర్ ను గెలిపించి పంపిస్తే ఇచ్చింది ఏమిటీ.....

By Medi Samrat  Published on 19 April 2024 3:34 PM IST


‘గ్రామీణ్ మహోత్సవ్’ను ప్రారంభించిన హ్యుందాయ్ మోటర్ ఇండియా
‘గ్రామీణ్ మహోత్సవ్’ను ప్రారంభించిన హ్యుందాయ్ మోటర్ ఇండియా

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్ ), గ్రామీణ భారతదేశంలో తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలనే లక్ష్య సాకార దిశగా తమ ప్రయాణం...

By Medi Samrat  Published on 19 April 2024 2:45 PM IST


దిగుమ‌తి చేసుకున్న ఫిష్ మసాలాను రీకాల్ చేసిన‌ సింగపూర్.. ఎందుకంటే..?
దిగుమ‌తి చేసుకున్న ఫిష్ మసాలాను రీకాల్ చేసిన‌ సింగపూర్.. ఎందుకంటే..?

భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాను రీకాల్ చేస్తున్నట్లు సింగపూర్ ప్రకటించింది.

By Medi Samrat  Published on 19 April 2024 2:44 PM IST


Share it