You Searched For "LatestNews"

ఇప్పటివరకూ 98 మంది భారతీయ యాత్రికులు మరణించారు : ప్రభుత్వం
ఇప్పటివరకూ 98 మంది భారతీయ యాత్రికులు మరణించారు : ప్రభుత్వం

ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియాకు వెళ్లిన వారిలో 98 మంది భారతీయ యాత్రికులు మరణించారని ప్రభుత్వం తెలిపింది.

By Medi Samrat  Published on 21 Jun 2024 8:30 PM IST


శ్రీలీల.. మ‌ళ్లీ బిజీ అయ్యింది..!
శ్రీలీల.. మ‌ళ్లీ బిజీ అయ్యింది..!

గత ఏడాది వరుస ఫ్లాప్ లతో సతమతమైన టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలకు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి.

By Medi Samrat  Published on 21 Jun 2024 8:00 PM IST


రైతులకు శుభవార్త.. రుణమాఫీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
రైతులకు శుభవార్త.. రుణమాఫీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

రైతుల‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన‌ట్లు సీఎం రేవంత్ తెలిపారు

By Medi Samrat  Published on 21 Jun 2024 7:29 PM IST


కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. కేజ్రీవాల్ కు బ్యాడ్ న్యూస్
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. కేజ్రీవాల్ కు బ్యాడ్ న్యూస్

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు జూలై 7 వరకు పొడిగించింది.

By Medi Samrat  Published on 21 Jun 2024 7:15 PM IST


బీజేపీ నాయ‌కులు గుడులు, గోపురాలు తిరగ‌డం త‌ప్ప చేసేది ఏమీలేదు : జగ్గారెడ్డి
బీజేపీ నాయ‌కులు గుడులు, గోపురాలు తిరగ‌డం త‌ప్ప చేసేది ఏమీలేదు : జగ్గారెడ్డి

ఐటీఐఆర్ కోసం ఆనాడు యూపీఏ ప్రభుత్వం అన్ని పర్మిషన్లు ఇచ్చిందని.. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక రద్దు చేసిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి...

By Medi Samrat  Published on 21 Jun 2024 6:45 PM IST


కల్కి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?
కల్కి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?

ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 AD సినిమాకు భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రీమియర్లలో రికార్డ్ బిజినెస్ జరుగుతోంది.

By Medi Samrat  Published on 21 Jun 2024 6:23 PM IST


బాపట్ల.. బీచ్‌లో స్నానానికి వెళ్లి న‌లుగురు యువ‌కులు గ‌ల్లంతు
బాపట్ల.. బీచ్‌లో స్నానానికి వెళ్లి న‌లుగురు యువ‌కులు గ‌ల్లంతు

బాపట్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వెంకటాయపాలెం రామాపురం బీచ్ వ‌ద్ద స్నానానికి వెళ్లిన న‌లుగురు యువ‌కులు స‌ముద్రంలో గ‌ల్లంత‌య్యారు

By Medi Samrat  Published on 21 Jun 2024 6:00 PM IST


సానియా-షమీ మ్యారేజ్ పుకార్లపై.. ఇమ్రాన్ మీర్జా స్టేట్మెంట్ ఇదే
సానియా-షమీ మ్యారేజ్ పుకార్లపై.. ఇమ్రాన్ మీర్జా స్టేట్మెంట్ ఇదే

ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి హజ్ యాత్రలో ఉంది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తోంది

By Medi Samrat  Published on 21 Jun 2024 5:30 PM IST


స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎన్నిక లాంఛనమే.!
స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎన్నిక లాంఛనమే.!

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నేడు తొలిసారిగా అసెంబ్లీ సమావేశం నిర్వహించారు.

By Medi Samrat  Published on 21 Jun 2024 4:45 PM IST


బూతులతో కాదు.. దాడులు చేయించి చంపేయండి : ముద్రగడ
బూతులతో కాదు.. దాడులు చేయించి చంపేయండి : ముద్రగడ

ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని వైసీపీ నేత‌, కాపు ఉద్య‌మ నాయ‌కుడు ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on 21 Jun 2024 4:15 PM IST


ఏపీ అసెంబ్లీ వాయిదా.. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయని ఎమ్మెల్యేలు వీరే.!
ఏపీ అసెంబ్లీ వాయిదా.. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయని ఎమ్మెల్యేలు వీరే.!

ఆంధ్రప్రదేశ్‌ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. సభలోకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో పాటు మంత్రులు, సభ్యులు హాజరయ్యారు

By Medi Samrat  Published on 21 Jun 2024 3:44 PM IST


డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావు
డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావు

ఏపీ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు ద్వారకా తిరుమలరావు రాగా..

By Medi Samrat  Published on 21 Jun 2024 3:35 PM IST


Share it