You Searched For "LatestNews"
పారిస్ ఒలింపిక్స్.. భారత్ నుంచి బరిలో 117 మంది..!
పారిస్ ఒలింపిక్స్ జూలై 26న ప్రారంభం కానున్నాయి. ఒలింపిక్స్లో పాల్గొనే భారత బృందంలో ఏడు రిజర్వ్ ఆటగాళ్లతో సహా 117 మంది అథ్లెట్లను చేర్చినట్లు భారత...
By Medi Samrat Published on 18 July 2024 4:24 PM IST
చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదు.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
ఇంటర్నెట్ ద్వారా చిన్నారుల అశ్లీల చిత్రాలను వీక్షించడం ఐటీ చట్టం ప్రకారం నేరం కాదని కర్ణాటక హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో పేర్కొంది.
By Medi Samrat Published on 18 July 2024 3:26 PM IST
ఆ తీర్పుపై కేటీఆర్ ఫుల్ హ్యాపీ
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామా రావు మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో...
By Medi Samrat Published on 17 July 2024 9:15 PM IST
1800 ఉద్యోగాల కోసం 50000 మందికి పైనే.!
మంగళవారం ముంబైలోని కలీనాలో ఎయిరిండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూకు వేలాది మంది నిరుద్యోగులు రావడంతో గందరగోళ...
By Medi Samrat Published on 17 July 2024 8:30 PM IST
ముచ్చుమర్రి దారుణం.. సీఐ, ఎస్సైపై సస్పెన్షన్
నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక హత్యాచారం కేసులో కర్నూలు రేంజి డీఐజీ విజయరావు ఇద్దరు పోలీసుల అధికారులపై ససెన్షన్ వేటు వేశారు
By Medi Samrat Published on 17 July 2024 7:45 PM IST
ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన..
By Medi Samrat Published on 17 July 2024 7:15 PM IST
హీరో కార్తీ సినిమా సెట్లో విషాదం.. స్టంట్మ్యాన్ మృతి
కార్తీ, దర్శకుడు PS మిత్రన్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'సర్దార్ 2' సెట్స్లో ఎలుమలై అనే స్టంట్మ్యాన్ మరణించాడు.
By Medi Samrat Published on 17 July 2024 6:51 PM IST
వీటిపై కూడా ఒక శ్వేతపత్రం విడుదల చెయ్యొచ్చు కదా అంటున్న విజయసాయి రెడ్డి
వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఏపీలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 17 July 2024 6:29 PM IST
ఆర్. నారాయణమూర్తికి అస్వస్థత
ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి అస్వస్థతకు గురయ్యారు.
By Medi Samrat Published on 17 July 2024 5:58 PM IST
జోక్ కు నవ్వడమే.. ఆమె ప్రాణాలు తీసింది
మహారాష్ట్రలోని ఓ మహిళ మెట్లపై కూర్చొని ఫ్రెండ్ తో సరదాగా మాట్లాడుతుండగా భవనం మూడో అంతస్తు నుంచి పడి మృతి చెందింది
By Medi Samrat Published on 17 July 2024 5:28 PM IST
కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతికి సంబంధించిన సీబీఐ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది
By Medi Samrat Published on 17 July 2024 4:48 PM IST
రేపు సాయంత్రం 4 గంటలకు రైతురుణాలు మాఫీ : సీఎం రేవంత్
ప్రజా భవన్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు
By Medi Samrat Published on 17 July 2024 4:25 PM IST











