You Searched For "LatestNews"
రేపు సాయంత్రం 4 గంటలకు రైతురుణాలు మాఫీ : సీఎం రేవంత్
ప్రజా భవన్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు
By Medi Samrat Published on 17 July 2024 4:25 PM IST
ఏపీ సీఎం ఢిల్లీ టూర్ పై వైఎస్ షర్మిల సెటైర్లు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన పూర్తయింది. ఆయన పర్యటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు
By Medi Samrat Published on 17 July 2024 4:16 PM IST
చేతికి, కాలుకి గాయాలయ్యాయి.. ప్రమాదంపై యంగ్ హీరో ప్రకటన
నవీన్ పొలిశెట్టి కుడిచేతికి మల్టిపుల్ ఫ్రాక్చర్తో పాటు కాలికి కూడా గాయమైంది. అతడు నెమ్మదిగా కోలుకుంటున్నానని.. కఠినంగా ఉందని ప్రకటనలో...
By Medi Samrat Published on 17 July 2024 3:28 PM IST
గిన్నిస్ రికార్డ్స్లోకి ఎక్కబోతున్నాం.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే దానం
ఖైరతాబాద్ మహా గణపతి పనులు చురుకుగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు
By Medi Samrat Published on 17 July 2024 2:44 PM IST
సూర్యాపేట జిల్లాలో విషాదం.. ముగ్గురి ప్రాణం తీసిన ఈత సరదా
సూర్యాపేట జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూర్(ఎస్) మండలం బొప్పారంలో సరదా కోసం ఈతకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు
By Medi Samrat Published on 17 July 2024 2:24 PM IST
కల్కి ఓటీటీ విడుదలపై కీలక ప్రకటన
కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ ప్రాజెక్ట్తో ప్రభాస్ సలార్ తర్వాత వరుసగా రెండో హిట్ అందుకున్నాడు.
By Medi Samrat Published on 16 July 2024 9:00 PM IST
టీటీడీ నూతన జేఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన జేఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరిని నియమించింది ఏపీ ప్రభుత్వం
By Medi Samrat Published on 16 July 2024 8:30 PM IST
ఎమ్మెల్సీ కవిత హెల్త్ అప్డేట్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 16 July 2024 7:45 PM IST
కోడికత్తి శ్రీను బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నో
కోడికత్తి కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు దేశ అత్యున్నత న్యాయస్థానం...
By Medi Samrat Published on 15 July 2024 9:15 PM IST
ఆగస్టు 15 నాటికి పంట రుణాలను మాఫీ చేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణలో ప్రభుత్వం ఆగస్టు 15 లోగా రైతులకు రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 15 July 2024 8:51 PM IST
ఆలయంలో 228 కేజీల బంగారం మాయం.. సంచలన ఆరోపణలు
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయంలో 228 కిలోల బంగారం మాయమైనట్లు జ్యోతిర్మఠం స్వామి అవిముక్తేశ్వరానంద శంకరాచార్య సంచలన...
By Medi Samrat Published on 15 July 2024 8:30 PM IST
రకుల్ సోదరుడు అమన్ గురించి పోలీసులు చెబుతోంది ఇదే.!
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలైంది. ఇందులో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి.
By Medi Samrat Published on 15 July 2024 7:52 PM IST











