You Searched For "LatestNews"
ఢిల్లీకి తెలంగాణ సీఎం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరద నష్టాలకు సంబంధించి సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి...
By M.S.R Published on 5 Oct 2024 8:35 AM IST
పవన్ కళ్యాణ్ పై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు.. ఎవరంటే.?
మైనారిటీలు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్పై చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం (సీఎం) పవన్ కళ్యాణ్ పై ఓ న్యాయవాది మధురై నగర పోలీస్...
By M.S.R Published on 5 Oct 2024 8:25 AM IST
హైదరాబాద్లో 12న టీమిండియా టీ20 మ్యాచ్.. వదంతులను నమ్మకండి.!
అక్టోబరు 12న ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు...
By Medi Samrat Published on 5 Oct 2024 7:51 AM IST
నేడు హైదరాబాద్ కు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు వెళ్లనున్నారు
By Medi Samrat Published on 5 Oct 2024 7:46 AM IST
దిగ్గజ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం నెలకొంది.
By Medi Samrat Published on 5 Oct 2024 7:41 AM IST
గుడ్ న్యూస్.. నేడు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న ప్రధాని
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి శనివారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి.
By Medi Samrat Published on 5 Oct 2024 7:08 AM IST
నేడే పోలింగ్.. సాయంత్రానికి ఈవీఎంలలో నిక్షిప్తమవనున్న 1,031 మంది అభ్యర్థుల భవితవ్యం
హర్యానాలో 15వ అసెంబ్లీ ఏర్పాటు, కొత్త ప్రభుత్వం ఎన్నిక నిమిత్తం ఓటర్లు నేడు పోలింగ్లో పాల్గొననున్నారు
By Medi Samrat Published on 5 Oct 2024 6:58 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి
స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు.
By జ్యోత్స్న Published on 5 Oct 2024 6:42 AM IST
తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీం కోర్టు ఆదేశాలపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..
తిరుమల లడ్డూ వివాదం విషయమై అయిదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్...
By Medi Samrat Published on 5 Oct 2024 6:24 AM IST
కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ.. 7వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న 729 బోధనేతర (నాన్ టీచింగ్)...
By Medi Samrat Published on 5 Oct 2024 6:13 AM IST
సీబీఐ విచారణకు పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీనే : షర్మిల
తిరుమల వేంకటేశ్వర ఆలయంలో పంపిణీ చేసే లడ్డూలలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారనే ఆరోపణలపై దర్యాప్తునకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)...
By Medi Samrat Published on 4 Oct 2024 9:15 PM IST
రూ.4 కోట్ల విలువైన గంజాయి దగ్ధం..!
ఖమ్మం జిల్లాలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ శుక్రవారం నాడు రూ.4 కోట్ల విలువైన 1612 కిలోల గంజాయిని దగ్ధం చేసింది
By Medi Samrat Published on 4 Oct 2024 8:30 PM IST











