You Searched For "LatestNews"
మళ్లీ బాంబు బెదిరింపులు.. ఈ సారి ఏకంగా 20 విమానాలకు..
విమానాలకు బాంబు బెదిరింపుల ట్రెండ్ కొనసాగుతోంది. శనివారం భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 20కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి
By Medi Samrat Published on 19 Oct 2024 4:17 PM IST
బాబర్కు అండగా నిలిచిన ఫాస్ట్ బౌలర్
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పాకిస్థాన్ పర్యటనలో ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య 3 టెస్టు మ్యాచ్ల సిరీస్ జరుగుతుంది
By Medi Samrat Published on 19 Oct 2024 3:49 PM IST
గెలాక్సీ ఏ16 5జి విడుదల.. ధర ఎంతంటే..
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్ , ఈరోజు భారతదేశంలో గెలాక్సీ ఏ16 5జిని విడుదల చేసినట్లు వెల్లడించింది
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Oct 2024 3:45 PM IST
అంబర్పేట్లో వృద్ధ దంపతుల దారుణ హత్య
హైదరాబాద్ అంబర్పేట్లో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
By Medi Samrat Published on 19 Oct 2024 3:16 PM IST
కేసీఆర్ ఇచ్చిన ఆ డబ్బులు ఎక్కడివి.? : మంత్రి జూపల్లి
హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వస్తా అని సవాల్ విసురుతుండు.. హరీష్ రావు సవాల్ ని నేను స్వీకరిస్తున్న.. హారీష్ రావు సవాల్ కు సీఎం రేవంత్ రెడ్డి...
By Medi Samrat Published on 19 Oct 2024 2:45 PM IST
ఆ రోజులు మర్చిపోయావా.? : హరీశ్ రావుకు రేవంత్ రెడ్డి కౌంటర్
దేశ సమగ్రత కోసం 34 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేపట్టారు. ప్రతీ ఏటా వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్...
By Medi Samrat Published on 19 Oct 2024 2:10 PM IST
గ్రూప్-1 అభ్యర్థులతో ర్యాలీగా సెక్రటేరియట్కు వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
గ్రూప్-1 అభ్యర్థులు అశోక్ నగర్ చౌరస్తాలో రోడ్డుమీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
By Medi Samrat Published on 19 Oct 2024 1:45 PM IST
భారత్ రాక కోసం.. వింత పరిష్కారం చూపించిన పీసీబీ
పాకిస్థాన్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ పాల్గొనడంపై చాలా చర్చలు జరుగుతున్నాయి.
By Kalasani Durgapraveen Published on 19 Oct 2024 1:14 PM IST
వైసీపీ మాజీ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు
మనీలాండరింగ్ విచారణలో భాగంగా విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ, తెలుగు సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణతో పాటు మరికొంతమంది నివాసాలపై...
By Medi Samrat Published on 19 Oct 2024 12:30 PM IST
ఢిల్లీ నుంచి లండన్కు వెళుతున్న విమానం.. ఇంతలో..!
ఢిల్లీ నుంచి లండన్కు బయలుదేరిన విస్తారా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఫ్రాంక్ఫర్ట్కు మళ్లించాల్సి వచ్చింది.
By Kalasani Durgapraveen Published on 19 Oct 2024 11:50 AM IST
తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే.?
తిరుమలలో ఆ శ్రీనివాసుడి సర్వ దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 61,576 మంది స్వామివారిని...
By Kalasani Durgapraveen Published on 19 Oct 2024 11:10 AM IST
సెంచరీ బాదిన సర్ఫరాజ్ ఖాన్
బెంగళూరు టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు భారతజట్టు పోరాడుతోంది.
By Medi Samrat Published on 19 Oct 2024 10:57 AM IST











