You Searched For "LatestNews"

అమ్మమ్మను చంపి రక్తాన్ని శివలింగానికి అర్పించిన మ‌న‌వ‌డు
అమ్మమ్మను చంపి రక్తాన్ని శివలింగానికి అర్పించిన మ‌న‌వ‌డు

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన అమ్మమ్మను హత్య చేసి రక్తాన్ని శివలింగానికి సమర్పించాడు.

By Kalasani Durgapraveen  Published on 20 Oct 2024 4:01 PM IST


ఆ గ్రామంలో మరణాలకు కార‌ణం ఏంటి.? ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని సీఎం నిర్ణయం
ఆ గ్రామంలో మరణాలకు కార‌ణం ఏంటి.? ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని సీఎం నిర్ణయం

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గొర్లలో అతిసారంతో 8 మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించారు.

By Kalasani Durgapraveen  Published on 20 Oct 2024 3:52 PM IST


10వ తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా.? లాస్ట్ డేట్ రేపే.. అప్లై చేసుకోండి..!
10వ తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా.? లాస్ట్ డేట్ రేపే.. అప్లై చేసుకోండి..!

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) గ్రూప్ సి కింద ఆఫీస్ అటెండెంట్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ చేస్తోంది.

By Kalasani Durgapraveen  Published on 20 Oct 2024 3:21 PM IST


ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.. ఓట‌మిని లైట్‌గా తీసుకున్న రోహిత్‌..!
'ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి'.. ఓట‌మిని లైట్‌గా తీసుకున్న రోహిత్‌..!

బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

By Kalasani Durgapraveen  Published on 20 Oct 2024 2:51 PM IST


ఇంటర్ విద్యార్థిని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం
ఇంటర్ విద్యార్థిని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం

కడప జిల్లా బద్వేల్ లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంపై...

By Kalasani Durgapraveen  Published on 20 Oct 2024 2:35 PM IST


ఈనెల 23న జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా.. ఎప్పుడంటే..?
ఈనెల 23న జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా.. ఎప్పుడంటే..?

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని అక్టోబర్ 26 శనివారం సాయంత్రం 4:00 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ప్రకటించారు

By Medi Samrat  Published on 19 Oct 2024 9:15 PM IST


నక్కలు కూడా మోసంతోనే సింహాలను చంపుతాయి.. తండ్రి హత్యపై జీషన్
నక్కలు కూడా మోసంతోనే సింహాలను చంపుతాయి.. తండ్రి హత్యపై జీషన్

మహారాష్ట్రలో హై ప్రొఫైల్ బాబా సిద్ధిఖీ హత్య కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి

By Medi Samrat  Published on 19 Oct 2024 8:12 PM IST


పట్టపగలు కాంగ్రెస్ నేత‌ హత్య.. వారే అయ్యుంటార‌ని అనుమానం
పట్టపగలు కాంగ్రెస్ నేత‌ హత్య.. వారే అయ్యుంటార‌ని అనుమానం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో పట్టపగలు కాంగ్రెస్‌ నేత హత్యకు గురైన ఘటన వెలుగు చూసింది

By Medi Samrat  Published on 19 Oct 2024 7:33 PM IST


మళ్లీ అశోక్ నగర్ వెళ్లే అవకాశం నాకివ్వకండి.. బండి సంజయ్ హాట్ కామంట్స్
మళ్లీ అశోక్ నగర్ వెళ్లే అవకాశం నాకివ్వకండి.. బండి సంజయ్ హాట్ కామంట్స్

తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జ‌రుగుతోంద‌ని.. అందుకు జీవో నెంబర్ 29 ఓ సంకేతం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు

By Medi Samrat  Published on 19 Oct 2024 6:51 PM IST


రాజధాని అమరావతికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేశాం
రాజధాని అమరావతికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేశాం

‘అమరావతి రాజధానికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేశాం. వారసత్వంగా వచ్చిన భూములను భవిష్యత్ తరాల కోసం ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు

By Medi Samrat  Published on 19 Oct 2024 6:40 PM IST


వృద్ధ దంపతుల హత్య కేసును చేదించిన పోలీసులు
వృద్ధ దంపతుల హత్య కేసును చేదించిన పోలీసులు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలోని కందుకూరు మండలం లోని దాసర్లపల్లి గ్రామంలో ఇద్దరు వృద్ధ దంపతులను హత్య చేసిన కేసును చేదించిన పోలీసులు ఒకరిని అరెస్టు...

By Medi Samrat  Published on 19 Oct 2024 6:04 PM IST


రేపు, మాపు అన్నప్పుడే ప్రభుత్వం మీద అనుమానం కలిగింది : కేటీఆర్
రేపు, మాపు అన్నప్పుడే ప్రభుత్వం మీద అనుమానం కలిగింది : కేటీఆర్

వానాకాలం రైతు భరోసాను ఎగగొట్టటం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమేన‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు

By Medi Samrat  Published on 19 Oct 2024 4:48 PM IST


Share it