You Searched For "LatestNews"
భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలంటే ఆ రెండు జట్ల సాయం కావాలి.. లేకపోతే..
దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. ఇరు జట్లు నేటి నుంచి రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ను ఆడనున్నాయి.
By Kalasani Durgapraveen Published on 21 Oct 2024 11:49 AM IST
నిందితుడికి సమాజం భయపడేలా కఠిన శిక్ష పడాలని ఆ తల్లి కోరుతోంది : ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
కడప జిల్లా బద్వేల్లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను వైసీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు.
By Kalasani Durgapraveen Published on 21 Oct 2024 10:58 AM IST
ఏపీలో 5 వేలకు పైగా డ్రోన్లతో మెగా షో.. ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 కు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
By Kalasani Durgapraveen Published on 21 Oct 2024 10:16 AM IST
ఎట్టకేలకు తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్ను ముద్దాడిన అమ్మాయిలు..!
మహిళల టీ20 ప్రపంచకప్లో కొత్త ఛాంపియన్ ఎవరో ఇప్పుడు వెల్లడైంది
By Medi Samrat Published on 21 Oct 2024 7:15 AM IST
రిస్క్ లేకుండా లక్ష్యాలను సాధించలేం : సీఎంరేవంత్ రెడ్డి
జీవితంలో గొప్ప పనులు చేయాలంటే కొంత రిస్క్ తీసుకోవాలని, రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 8:45 PM IST
Video : ప్రాక్టీస్ మొదలుపెట్టిన భారత జట్టు ప్రధాన ఆయుధం.. ట్రైలర్ చూడండి..!
బెంగళూరులో న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో జట్టు ఓటమి తర్వాత భారత అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్తో కలిసి నెట్ సెషన్లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ...
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 8:15 PM IST
ఇంటర్ ఫలితాలు సక్కగా ఇవ్వలేని మీరు మా గురించి మాట్లాడుతున్నారా.?
గ్రూప్ 1 పరీక్ష పై.. బీజేపీ, బిఆర్ఎస్ లు కుమ్మక్కై లేనిపోని అనుమానాలు సృష్టిస్తుందని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 7:25 PM IST
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేసిన బీజేపీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ఇవాళ విడుదల చేసింది.
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 6:48 PM IST
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు
దీపావళి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా మహాశక్తి పథకాన్ని...
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 6:17 PM IST
హైదరాబాద్ నగరంలో యమహా ట్రాక్ డే ఈవెంట్
ఇండియా యమహా మోటార్ (IYM) ప్రైవేట్ లిమిటెడ్ అక్టోబర్ 20, 2024న తెలంగాణలోని హైదరాబాద్లోని చికేన్(Chicane) సర్క్యూట్లో తన కస్టమర్ల కోసం ఒక విలక్షణమైన...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Oct 2024 5:30 PM IST
విద్యార్థినిపై అత్యాచార ఘటన.. చంద్రబాబుపై జగన్ ఆగ్రహం
బద్వేల్లో కాలేజీ విద్యార్థినిని హత్యాచార ఘటనపై వైఎఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన, విచారం వ్యక్తం చేశారు
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 5:29 PM IST
బియ్యంలో పురుగులు పడుతున్నాయా.? ఇలా చేస్తే పట్టవు..!
ప్రజలు మొత్తం నెలకు ఒకేసారి రేషన్ కొనుగోలు చేస్తారు. దీని వల్ల వస్తువులను మళ్లీ మళ్లీ తీసుకురావాలనే ఆందోళన తొలగిపోతుంది.
By Medi Samrat Published on 20 Oct 2024 4:47 PM IST











